పశ్చిబెంగాల్లోని కోల్ కతా యూనివర్సిటీ విద్యార్థులు నిరసన తెలిపారు. సెమిస్టర్ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. సెమిస్టర్ పరీక్షలను ఆఫ్ లైన్ లో నిర్వహించొద్దని సూచించారు. సిలబస్ ఇంకా పూర్తి కాలేదని..స్టడీ మెటీరియల్ తమ దగ్గర లేదని వాపోయారు. నెల రోజులు మాత్రమే తరగతులు జరిగాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ లోనే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో రాబోయే పరీక్షలను ఏ విధానంలో నిర్వహించాలో నిర్ణయించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని వర్సిటీ నిర్ణయించింది. ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ పరీక్షలపై విద్యార్థులతో ప్రతిష్టంభనను తొలగించడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Kolkata| Students of Calcutta University hold protest, demand online exams
— ANI (@ANI) May 23, 2022
Today's protest is for rights of students. Classes of only 1 month have been held. Syllabus hasn't even been completed, we do not have any study material & they have announced exams: Kishanu, Mcom student pic.twitter.com/FRYueIEsAI
మరిన్ని వార్తల కోసం
డాక్టర్ ను సస్పెండ్ చేసిన మంత్రి హరీష్ రావు
వర్షానికి వణికిన ఢిల్లీ .. కూలిన ఇళ్లు, చెట్లు