protest

ఢిల్లీలో ఎంపీలతో నిరసనకు దిగిన రాహుల్ గాంధీ

పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా ఢిల్లీలోని విజయ్ చౌక్ ప్రదర్శన చేపట్టారు కాంగ్రెస్ ఎంపీలు. మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్ అనే పేరుతో నిరసన కార్యక్రమం

Read More

వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వాలని రైతుల నిరసన

కరీంనగర్ జిల్లా: కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్

Read More

గ్యాస్ ధరలకు నిరసనగా షర్మిల వంటావార్పు

YSRTP అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర 39వరోజు కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నుంచి ఇవాళ యాత్ర ప్రారంభించారు షర్మిల. వెలిశాల గ

Read More

ఎల్.ఐ.సి ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్: దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఐసి ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ లోని సైఫాబాద్ లో ఎల్.ఐ.సి ఆఫీసు ఎదుట ఉద్యోగులు

Read More

సిరిసిల్ల కార్మికులకు 10 శాతం సబ్సిడీ ఇవ్వాలి

సిరిసిల్ల: సిరిసిల్ల కార్మికులకు 10 శాతం సబ్సిడీ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం

Read More

ఎస్టీ రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంటు సాక్షిగా కేంద్రం అబద్దాలు 

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతుందా లేదా అబద్దాల ఫ్యాక్టరీని నడుపుతుందా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బీజేపీ సోషల్ మీడియాతో పాటు పార్లమెంట

Read More

చిరు వ్యాపారుల షాపుల తొలగింపు

హయత్ నగర్ కుంట్లూరు రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల షాపులను తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.భారీ పోలీస్ బందోబస్తు మ

Read More

మా భూములు ప్రభుత్వం లాక్కోవద్దంటూ..

నోటీసులివ్వకుండా పనులెలా ప్రారంభిస్తారు సంగారెడ్డి జిల్లా: లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో తమ భూములు ప్రభుత్వం లాక్కోవద్దని ఆందోళకు దిగారు సంగారెడ్డి జ

Read More

బాసర ట్రిపుల్ ఐటీ మెస్ భోజనంలో పురుగులు

ఆందోళనకు దిగిన విద్యార్థులు నిర్మల్: జిల్లాలోని  బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులకు వడ్డంచే భోజనంలో మళ్లీ పురుగులు వచ్చాయి. దీంతో మెస్ ని

Read More

సైగలతోనే కేసీఆర్ సభ నడిపిస్తున్నడు

సైగలతోనే సీఎం కేసీఆర్ సభ నడిపిస్తున్నారన్నారు PCC చీఫ్ రేవంత్ రెడ్డి. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్

Read More

అసెంబ్లీ గేటు ముందు నిరసనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్: అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు. ఈ క

Read More

ధర్నాలు, ఆందోళనలపై ప్రతిరోజూ రిపోర్టు ఇవ్వండి!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న ధర్నాలు, ఆందోళనలు, నిరసర కార్యక్రమాలకు సంబంధించి ప్రతిరోజూ పూర్తి స్థాయిలో రిపోర్టు ఇవ్వాలని అటు ఇంటెలిజ

Read More

కుట్రదారులను కఠినంగా శిక్షించాలి

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద హత్యాయత్నం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు టీజీవో అధ్యక్షురాలు మమత. ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి కుట్రదారులను 

Read More