
YSRTP అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర 39వరోజు కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నుంచి ఇవాళ యాత్ర ప్రారంభించారు షర్మిల. వెలిశాల గ్రామంలో YS రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గ్రామంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు . పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా గుండెపురి గ్రామంలో వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇండియాపై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీపై ఐసీసీ వీడియో