protest
ఈవో వైఖరిని నిరసిస్తూ దున్నపోతుకు వినతిపత్రం
యాదగిరిగుట్టలో 10వ రోజు జేఏసీ నేతల నిరసన యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరి గుట్టలో స్థానిక జేఏసీ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ 10వ రోజుకు
Read Moreవడ్లు కొనుడు చేతకాక గాజులు వేసుకుని ధర్నాలు
రాజకీయాల కోసం రైతులను పణంగా పెడతారా..? 52వ రోజు షర్మిల పాదయాత్ర.. బయ్యారంలో మాటా మంతీ ఖమ్మం జిల్లా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక
Read Moreపవార్ ఇంటి ముట్టడికి యత్నం.. 105 మందిపై కేసు..
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటిని మహారాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆర్టీసీని ప
Read More4 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి..?
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎజిల్ గ్రూప్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ... సూపరింటెండెంట్ మెయిన్ బిల్డింగ
Read Moreస్మశానాలను సైతం కబ్జా చేసి సర్కారు భూములపై పడ్డారు
నార్కట్ పల్లి: స్మశానాలని వదలకుండా కబ్జా చేసిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్
Read Moreనిమ్స్ నర్సుల ఆందోళనకు దాసోజు శ్రవణ్ మద్దతు
హైదరాబాద్: సర్వీసు రైగ్యులరైజ్ చేయాలంటూ నిమ్స్ హాస్పిటల్ కాంట్రాక్ట్ నర్సులు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సంఘీభావం ప్రక
Read Moreపెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేరళలో ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. కొట్టాయం హెడ్ పోస్టాఫీస్ దగ్గర నిరసన ర్యాలీని ప్రారంభించారు కేరళ మాజీ సీఎం
Read Moreత్వరలో టీఆర్ఎస్ను ప్రజలు తరిమికొడ్తరు
సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందులలో మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన BJP ఎమ్మెల్యే రఘునందన్ రావును అడ్డుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ర
Read Moreలోక్ సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్
పెట్రో ధరల పెంపును నిరసిస్తూ లోక్ సభలో విపక్ష నేతల ఆందోళనలు మిన్నంటాయి. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఎల
Read Moreధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన
హైదరాబాద్: ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. నారాయణ పేట జిల్లా కోస్గి లో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన
Read Moreఢిల్లీలో ఎంపీలతో నిరసనకు దిగిన రాహుల్ గాంధీ
పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా ఢిల్లీలోని విజయ్ చౌక్ ప్రదర్శన చేపట్టారు కాంగ్రెస్ ఎంపీలు. మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్ అనే పేరుతో నిరసన కార్యక్రమం
Read Moreవ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వాలని రైతుల నిరసన
కరీంనగర్ జిల్లా: కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్
Read Moreగ్యాస్ ధరలకు నిరసనగా షర్మిల వంటావార్పు
YSRTP అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర 39వరోజు కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నుంచి ఇవాళ యాత్ర ప్రారంభించారు షర్మిల. వెలిశాల గ
Read More












