protest
త్వరలో టీఆర్ఎస్ను ప్రజలు తరిమికొడ్తరు
సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందులలో మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన BJP ఎమ్మెల్యే రఘునందన్ రావును అడ్డుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ర
Read Moreలోక్ సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్
పెట్రో ధరల పెంపును నిరసిస్తూ లోక్ సభలో విపక్ష నేతల ఆందోళనలు మిన్నంటాయి. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఎల
Read Moreధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన
హైదరాబాద్: ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. నారాయణ పేట జిల్లా కోస్గి లో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన
Read Moreఢిల్లీలో ఎంపీలతో నిరసనకు దిగిన రాహుల్ గాంధీ
పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా ఢిల్లీలోని విజయ్ చౌక్ ప్రదర్శన చేపట్టారు కాంగ్రెస్ ఎంపీలు. మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్ అనే పేరుతో నిరసన కార్యక్రమం
Read Moreవ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వాలని రైతుల నిరసన
కరీంనగర్ జిల్లా: కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్
Read Moreగ్యాస్ ధరలకు నిరసనగా షర్మిల వంటావార్పు
YSRTP అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర 39వరోజు కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నుంచి ఇవాళ యాత్ర ప్రారంభించారు షర్మిల. వెలిశాల గ
Read Moreఎల్.ఐ.సి ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్: దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఐసి ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ లోని సైఫాబాద్ లో ఎల్.ఐ.సి ఆఫీసు ఎదుట ఉద్యోగులు
Read Moreసిరిసిల్ల కార్మికులకు 10 శాతం సబ్సిడీ ఇవ్వాలి
సిరిసిల్ల: సిరిసిల్ల కార్మికులకు 10 శాతం సబ్సిడీ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం
Read Moreఎస్టీ రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంటు సాక్షిగా కేంద్రం అబద్దాలు
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతుందా లేదా అబద్దాల ఫ్యాక్టరీని నడుపుతుందా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బీజేపీ సోషల్ మీడియాతో పాటు పార్లమెంట
Read Moreచిరు వ్యాపారుల షాపుల తొలగింపు
హయత్ నగర్ కుంట్లూరు రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల షాపులను తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.భారీ పోలీస్ బందోబస్తు మ
Read Moreమా భూములు ప్రభుత్వం లాక్కోవద్దంటూ..
నోటీసులివ్వకుండా పనులెలా ప్రారంభిస్తారు సంగారెడ్డి జిల్లా: లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో తమ భూములు ప్రభుత్వం లాక్కోవద్దని ఆందోళకు దిగారు సంగారెడ్డి జ
Read Moreబాసర ట్రిపుల్ ఐటీ మెస్ భోజనంలో పురుగులు
ఆందోళనకు దిగిన విద్యార్థులు నిర్మల్: జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులకు వడ్డంచే భోజనంలో మళ్లీ పురుగులు వచ్చాయి. దీంతో మెస్ ని
Read Moreసైగలతోనే కేసీఆర్ సభ నడిపిస్తున్నడు
సైగలతోనే సీఎం కేసీఆర్ సభ నడిపిస్తున్నారన్నారు PCC చీఫ్ రేవంత్ రెడ్డి. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్
Read More












