protest
ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా
ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో జొన్నలను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు
Read Moreఅగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ సీపీఐ నేతల వినూత్న నిరసన
కరీంనగర్ : ‘అగ్నిపథ్’ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో సీపీఐ నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు. బద్దం ఎల్లారెడ్డి భవన్
Read Moreప్రభావం చూపని భారత్ బంద్
జార్ఖండ్ రాష్ట్రం మినహా మిగతా రాష్ట్రాల్లో కనిపించని బంద్ ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జనజీవనం సాధారణం న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్క
Read Moreవానకు తడుస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే స్పందించరా ?
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై కేసీఆర్కు బండి సంజయ్ లేఖ ఇప్పటికైనా మించిపోలేదు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి: బండి సంజయ్
Read Moreచెరకు రైతులపై కేసులు ఎత్తేయాలంటూ నిరసన
జగిత్యాల జిల్లా: చెరుకు రైతులపై పెట్టిన కేసులను వెంటనే కొట్టివేయాలని.. చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డిని వెంటనే విడుదల చేయాలని
Read Moreరాష్ట్రంలోని రైస్ మిల్లులు నడవక 12వ రోజు
ఎక్కడి ధాన్యం అక్కడే మిల్లుల వద్ద వందలాది ధాన్యం లారీలు ఇగ చూస్తూ ఊరుకోమన్న మిల్లర్లు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వార్నింగ్ హైదరాబాద్&
Read Moreవారం రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవట్లే
బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ల ఆందోళనను పట్టించుకోని సర్కార్ వారం రోజులుగా విద్యార్థుల పోరాటం ఎనిమిదేండ్ల నుంచి రెగ్యులర్ వీసీ లేని పరిస్థి
Read Moreవానలోనూ ఆందోళన కొనసాగిస్తున్న బాసర విద్యార్థులు
బాసర: సమస్యల సాధనకై బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల చేపట్టిన ఆందోళన 6వ రోజు కొనసాగుతోంది. వర్షంలో తడుస్తూ విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నారు. నిన్నమ
Read Moreఅల్లర్ల సూత్రధారులను గుర్తించే పనిలో అధికారులు
హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్ల కేసుకు సంబంధించిన దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆర్మీ అభ్యర్థుల
Read Moreపినరయి విజయన్ రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్
కేరళ : బంగారం అక్రమ రవాణా కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిరువనంతపురంలో కాంగ్రెస్ యువజన కార్య
Read Moreపట్టా చేయడం లేదని వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు
నెల్లికుదురు(కేసముద్రం),వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులు తమ వ్యవసాయ భూములకు పట్టా చేయడం లేదని శుక్రవారం వాటర్ ట్య
Read Moreఇల్లెందు ఎమ్మెల్యే తండ్రి భూ దందా
కాపాడాలంటూ బాధితుల దీక్ష మద్దతు తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఇల్లెందు ఎమ్మెల్యే భానోత్ హరిప
Read Moreదేశవ్యాప్తంగా నిరసనలు
యూపీ, రాజస్తాన్, ఎంపీ, ఢిల్లీ, హర్యానాలోనూ నిరసనలు రైల్వే స్టేషన్లే లక్ష్యంగా దాడులు రైళ్లకు నిప్పు.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం.. ప
Read More












