protest
ఎల్.ఐ.సి ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్: దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఐసి ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ లోని సైఫాబాద్ లో ఎల్.ఐ.సి ఆఫీసు ఎదుట ఉద్యోగులు
Read Moreసిరిసిల్ల కార్మికులకు 10 శాతం సబ్సిడీ ఇవ్వాలి
సిరిసిల్ల: సిరిసిల్ల కార్మికులకు 10 శాతం సబ్సిడీ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం
Read Moreఎస్టీ రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంటు సాక్షిగా కేంద్రం అబద్దాలు
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతుందా లేదా అబద్దాల ఫ్యాక్టరీని నడుపుతుందా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బీజేపీ సోషల్ మీడియాతో పాటు పార్లమెంట
Read Moreచిరు వ్యాపారుల షాపుల తొలగింపు
హయత్ నగర్ కుంట్లూరు రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల షాపులను తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.భారీ పోలీస్ బందోబస్తు మ
Read Moreమా భూములు ప్రభుత్వం లాక్కోవద్దంటూ..
నోటీసులివ్వకుండా పనులెలా ప్రారంభిస్తారు సంగారెడ్డి జిల్లా: లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో తమ భూములు ప్రభుత్వం లాక్కోవద్దని ఆందోళకు దిగారు సంగారెడ్డి జ
Read Moreబాసర ట్రిపుల్ ఐటీ మెస్ భోజనంలో పురుగులు
ఆందోళనకు దిగిన విద్యార్థులు నిర్మల్: జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులకు వడ్డంచే భోజనంలో మళ్లీ పురుగులు వచ్చాయి. దీంతో మెస్ ని
Read Moreసైగలతోనే కేసీఆర్ సభ నడిపిస్తున్నడు
సైగలతోనే సీఎం కేసీఆర్ సభ నడిపిస్తున్నారన్నారు PCC చీఫ్ రేవంత్ రెడ్డి. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్
Read Moreఅసెంబ్లీ గేటు ముందు నిరసనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు. ఈ క
Read Moreధర్నాలు, ఆందోళనలపై ప్రతిరోజూ రిపోర్టు ఇవ్వండి!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న ధర్నాలు, ఆందోళనలు, నిరసర కార్యక్రమాలకు సంబంధించి ప్రతిరోజూ పూర్తి స్థాయిలో రిపోర్టు ఇవ్వాలని అటు ఇంటెలిజ
Read Moreకుట్రదారులను కఠినంగా శిక్షించాలి
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద హత్యాయత్నం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు టీజీవో అధ్యక్షురాలు మమత. ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి కుట్రదారులను 
Read Moreగురుకులంలో సౌకర్యాలు లేవంటూ విద్యార్థుల నిరసన
మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లిలో గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. తెలంగాణ బాలుర గురుకులంలో సరైన సౌకర్యాలు లేవంటూ నిరసన తెలిపారు. తాగడానిక
Read Moreనర్స్ చేసిన ఇంజెక్షన్ల వల్లే తమ చిన్నారి మృతి చెందిందంటూ..
హైదరాబాద్: లక్డీకాపూల్ లోని నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి మృతి పై వివాదం చెలరేగింది. నర్స్ చేసిన ఇంజెక్షన్ల వల్లే తమ చిన్నారి చనిపోయిందంటూ తల్లిదం
Read Moreపెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతన్నం.. ఎవ్వరు పట్టించుకుంట లేరు
బాధితులతో రైతు స్వరాజ్య వేదిక 21 సంఘాల పబ్లిక్ హియరింగ్ మంత్రిని, సీఎస్ను కలుస్తామన్న జ్యూరీ సభ్యులు స్పందించకుంటే హైకోర్టులో&nbs
Read More












