సైగలతోనే సీఎం కేసీఆర్ సభ నడిపిస్తున్నారన్నారు PCC చీఫ్ రేవంత్ రెడ్డి. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. స్పీకర్ తీరుపై రేపు అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నల్లరిబ్బన్స్ మూతికి కట్టుకోని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.
మరిన్ని వార్తల కోసం