హైదరాబాద్: డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యవసర ధరల పెంపుపై రోడ్డెక్కారు మహిళా కాంగ్రెస్ నేతలు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ ఆందోళన నిర్వహించారు. గాంధీ భవన్ నుంచి మొజాంజాహి మార్కెట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిత్యవసర ధరలు పెంచి కేంద్ర సర్కార్ పేదల నడ్డి విరిచిందని మండిపడ్డారు మహిళా కాంగ్రెస్ నేతలు.
ఇవి కూడా చదవండి