Rahul Gandhi

అక్కడ మోడీ చేసిందే.. ఇక్కడ కేసీఆర్ చేస్తుండు : రాహుల్

ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా బుధవారం ఆయన బీహెచ్ఈ

Read More

తెలంగాణలో 8వ రోజు కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర

రాహుల్ గాంధీ చేపట్టి ‘భారత్ జోడో యాత్ర’ తెలంగాణలో 8వ రోజు కొనసాగుతోంది. ఇవాళ బోయిన్ పల్లి గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ నుండి రాహుల్ పాదయాత్ర ప

Read More

నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలోకి ‘భారత్​ జోడో యాత్ర’

ఐదు రోజులు జిల్లాలోనే... భారీ ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్​ నాయకులు మెదక్/సంగారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో య

Read More

రైతులు ఆత్మహత్యలు చేస్కుంటున్నరు: రాహుల్​

నిరుద్యోగులు గోస పడుతున్నరు  పెద్ద చదువులు చదివినోళ్లు పిజ్జాలు డెలివరీ చేస్తున్నరు  ధరణితో భూములను కేసీఆర్ గుంజుకుంటున్నరు  ప

Read More

రోడ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు కొంతమంది చేతిలో బందీ అయ్యాయి : రాహుల్

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని, ఈ వ

Read More

ప్రభుత్వ ఆస్తులను మోడీ సర్కారు అమ్మేస్తోంది :ఖర్గే

2024లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్, కాంగ్రెస్ నే

Read More

యాసిడ్ బాధితుల సమస్యలు తెలుసుకున్న రాహుల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహిళా సంఘాలతో భేటీ అయ్యారు. లంచ్ టైంలో మహిళా సంఘాలతో భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్‭తో సమావేశమైన వారిల

Read More

కన్న కూతురునే ఎంపీగా గెలిపించుకోలేకపోయారు : రేవంత్ రెడ్డి

మంత్రి కేటీఆర్ ట్వీట్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చ

Read More

రాహుల్ గాంధీ పాదయాత్రపై కేటీఆర్ సెటైర్ 

హైదరాబాద్ : ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టిన రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో సెటైర్ వేశారు. ‘అమేథీలో సొంత పార్లమెంటు సీటును కూ

Read More

హైదరాబాద్‌కు చేరుకున్న భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కు చేరుకుంది. అందులో భాగంగా శంషాబాద్ నుంచి కాలేజీ విద్యార్థులతో కలిసి రాహుల్ గాంధీ నడక సాగిస్తున్

Read More

ఇయ్యాల సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాహుల్ గాంధీ చేపట్టిన  భారత్ జోడో యాత్ర సందర్భంగా సిటీలో మంగళవారం ట్రాఫిక

Read More

కాంగ్రెస్ చీఫ్ హోదాలో తొలిసారి హైదరాబాద్కు ఖర్గే

హైదరాబాద్, వెలుగు: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సోమవారం హైదరాబాద్‌‌‌‌కు వస్తున్నారు. ఆ పార్టీ

Read More

రాహుల్​ది కాంగ్రెస్, టీఆర్ఎస్ జోడో యాత్ర: ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్​కు ఓటేస్తే టీఆర్ఎస్​కు ఓటేసినట్లేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్​ అన్నారు. రాహుల్ గాంధీది కాంగ్రెస్, టీఆర్ఎస్ జోడో యాత్ర అని వి

Read More