
Rahul Gandhi
ఆర్ఎస్ఎస్ ను ఎందుకు నిషేధించాలి
ఇటీవల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించి పెను ప్రమాదం తప్పించింది. అచిరకాలంలోనే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్
Read Moreభారత్ జోడో యాత్ర.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెస్తుంది : మల్లు రవి
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెస్తుందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. ప్రజాస్వామ్యం ప్రకార
Read Moreకర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉంది
కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో యాత్ర 32వ రోజు కర్నాటకలో కొనసాగింది. ఉదయం పోచ్ కట్టె గ్
Read Moreమహబూబ్నగర్లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాస
మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాసగా మారింది. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రపై మహిళ అధ్యక్షుర
Read Moreకర్ణాటకలో భారత్ జోడో యాత్ర
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 32వ రోజు కొనసాగుతోంది. రాహుల్ యాత్ర కర్ణాటకలోని తూమ్కూర్ జిల్లాలో నుంచి కంటిన్యూ అవుతోంది. ఇవాళ పోచ్ కట్ట
Read Moreభారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. రాహుల్ యాత్ర ఏర్పాట్లపై ఓ హోటల్ లో
Read Moreకర్ణాటకలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర
బెంగళూరు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది. నిన్నటితో నెల రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్ర ఇవాళ 31వ
Read Moreకాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడిపై రాహుల్ గాంధీ ఆసక్తికరమైన కామెంట్స్
కాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడిపై రాహుల్ గాంధీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా.. నిర్ణయాలు తీసుకోవడంలో,
Read Moreబీజేపీ సర్కార్ సామాన్యులను దోచుకుంటోంది
కర్ణాటకలో బీజేపీ సర్కార్ సామాన్యులను దోచుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మాండ్యా
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
మాగనూర్,వెలుగు: రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో పాదయాత్ర కు సంబంధించిన తెలంగాణ రూట్ మ్యాప్ ను గురువారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప
Read Moreసిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ పరుగు పందెం
రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రలో ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ యాత్ర కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో సాగుతోంది. అయితే ఈ యాత్
Read More24న తెలంగాణలోకి కాంగ్రెస్ యాత్ర
హైదరాబాద్, వెలుగు: దేశంలో బీజేపీ పాలన కారణంగా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, తరతరాలుగా వస్తున్న సంప్రదాయ జీవన విధానం ధ్వంసం అవుతోందని కా
Read Moreరాహుల్ గాంధీతో కలిసి సోనియా గాంధీ పాదయాత్ర
కర్ణాటకలో భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. దారిపొడవునా ప్రజలతో మమేకం అవుతూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. మైసూర్ నుంచి ఈ ఉదయం ప్రారంభమైన పాదయా
Read More