
Rahul Gandhi
నన్ను రోజూ అవమానిస్తున్నారు.. రాజ్యసభ చైర్మెన్ వాకౌట్..
రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ప్యారిస్ ఒలంపిక్స్ లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు వేయటంపై చర్చ జరుగుతున్న సమయంలో గందరగోళానికి దారి తీసింది.
Read Moreలంబాడీలకు స్టేట్ కేబినెట్లో చోటు కల్పించండి : రాహుల్కు గిరిజన శక్తి నేతల విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడీ సామాజిక వర్గానికి చోటు కల్పించేలా చొరవ చూపాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి గిరిజన శక్తి ప్ర
Read Moreనాపై ఈడీ దాడికి ప్లాన్.. వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నా: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: తనపై ఈడీ దాడికి సిద్ధమవుతున్నదని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆరోపించారు. ఆ కేంద్ర దర్యాప్తు సంస్థలోని కొందరు తనకు ఈ విషయం చెప్పార
Read Moreవయనాడ్ బాధితులకు ఇండ్లు కట్టించి ఇస్తం
ఎలాంటి సాయానికైనా వెనుకాడం: రాహుల్ గాంధీ ఇక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్త కేంద్రం నుంచి సాయం అడుగుతామని వెల్లడి వయనాడ్ : కేరళలోని వయ
Read MoreRahul Gandhi: వయనాడ్ వరద బాధితులకు ఇండ్లు కట్టిస్తాం: రాహుల్ గాంధీ
వయనాడ్ వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ల్యాండ్ స్లైడ్స్ కారణంగా విధ్వంసానికి గురైన వయనాడ్ ప
Read Moreఇది మాటలకందని విషాదం
నాన్న చనిపోయినప్పటంత బాధ పడుతున్నా: రాహుల్ వయనాడ్ బాధితులకు అండగా ఉంటాం ఇక్కడి ప్రజల
Read Moreరాహుల్ కుట్టిన చెప్పులకు రూ.10 లక్షల ఆఫర్
అమ్మేది లేదని తేల్చి చెప్పిన చెప్పులు కుట్టే వ్యక్తి రామ్ చెట్ సుల్తానాపూర్ (యూపీ): కాంగ్రెస్ అగ్రనే
Read Moreప్రకృతి విపత్తును రాజకీయం చేయొద్దు : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
వయనాడ్ వరదలకు రాహుల్ బాధ్యుడా..? వరుస రైలు ప్రమాదలకు, వందల సంఖ్యలో మరణాలకు బాధ్యులెవరు వాటికి బాధ్యత వహిస్తూ మోదీ, అశ్విన్ శ్
Read Moreవాయనాడ్ లో రాహుల్ , ప్రియాంక టూర్.. కొండచరియలు విరిగి పడిన ప్రాంతం సందర్శన
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ వాయనాడ్లో కొండ చరియలు విరిగి పడిన ప్రాంతంలో పర్యటించారు.వీరి వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శ
Read Moreఅగ్నివీర్ స్కీంపై రాజకీయాలు వద్దు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: అగ్నివీర్ స్కీమ్ సాయుధ బలగాలను యుద్ధానికి సిద్ధంగా ఉంచడానికి, యువకులను సైన్యంలోకి తీసుకురావడానికి ఉద్దేశించినదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్
Read Moreకోచింగ్ సెంటర్ల నిర్వహణకు కొత్త చట్టం: ఢిల్లీ మంత్రి అతిశీ
కోచింగ్ సెంటర్ల నిర్వహణకు కొత్త చట్టం తెస్తామని ఢిల్లీ మంత్రి అతిశీ వెల్లడించారు. ముసాయిదా కోసం ప్రభుత్వం, అధికారులు, విద్యార్థులతో ఒక కమిటీని ఏర్పాట
Read Moreఒక్క అధికారైనా అరెస్టయ్యారా?
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం న్యూఢిల్లీ: రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బిల్డింగ్ సెల్ల
Read Moreకాల్ రేట్లు ఇండియాలోనే తక్కువ
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి తక్కువ ఫోన్ కాల్ రేట్లు భారత్లోనే ఉన్నాయని టెలికాం మినిస్టర్ జ్యోతిరాద
Read More