Rajasekhar Reddy
రత్నమ్మకు నేతల నివాళులు
రామాయంపేట, వెలుగు: మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన సీఎం వ్యక్తిగత కార్యదర్శి రాజశేఖరెడ్డి తల్లి రత్నమ్మ (80) అనారోగ్యంతో మృతి చెందింది. సోమవ
Read Moreప్రజా శక్తులను కలుపుకుంటేనే కాంగ్రెస్ గెలుపు : వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి
ప్రభుత్వ వ్యతిరేకత గూడుకట్టుకున్న వివిధ వర్గాలు, సామాజిక సంస్థలు, పౌరసంఘాలను కూడగట్టుకోకుండానే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా అంటే..
Read Moreపేపర్లు కొన్నవారి డేటా రెడీ..మరో 48 మంది అరెస్టుకు రంగం సిద్ధం
సిట్ అదుపులో మాల్ ప్రాక్టీస్ అభ్యర్థులు! కోచింగ్ సెంటర్ల అభ్యర్థుల గుర్తింపు రమేశ్ ను విచారిస్తున్న అధికారులు ఇప్పటి వరకు 50 మంది అరెస్టు ప
Read Moreవడ్లు కొనుగోలు చేయాలంటూ రైతుల నిరసన
ఘట్కేసర్, వెలుగు: వడగండ్లు, ఆకాల వర్షాల కారణంగా రంగు మారిన ధాన్యాన్ని వెంటనే కొనాలని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామ రైతులు శుక్రవారం
Read Moreపేపర్ల లీకేజీ కేసు..మరో నలుగురు అరెస్టు
వీరిలో రేణుక తమ్ముడి భార్య, ఫ్రెండ్, రాజశేఖర్ రెడ్డి భార్య హైదరాబాద్, వెలుగు: టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో మరో
Read Moreటీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ముగిసిన ఈడీ దర్యాప్తు
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ఎన్&zwnj
Read Moreప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను రెండో రోజు విచారించనున్న ఈడీ
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డిలను ఈడీ అధికారులు ఏప్రిల్ 18వ తేదీన కూడా ప్రశ్నించనున్నారు. ఏప్రిల
Read Moreప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను విచారించనున్న ఈడీ
TSPSC పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను ఏప్రిల్ 17వ తేదీన చంచల్ గూడ జైల్లో ఈడీ విచారించనుంది. ప్రవీణ్, రాజశేఖర్లను విచ
Read Moreటీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ విచారణ వేగవంతం
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ విచారణ వేగవంతం పేపర్ లీకేజీలో ఈడీ దూకుడు.. ఈడీ విచారణకు అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ
Read Moreలీకేజీ సూత్రధారులు ఇద్దరే..హైకోర్టుకు సిట్ రిపోర్ట్
ప్రవీణ్, రాజశేఖర్రెడ్డిలే కీలక నిందితులు హైకోర్టుకు సిట్ రిపోర్ట్..18 మంది నిందితుల్లో 17 మందిని అరెస్ట్ చేస
Read Moreజగిత్యాల జిల్లాకు పేపర్ లీకుల సెగ.. గ్రామాల్లో విజిలెన్స్ ఎంక్వైరీ
జగిత్యాల, వెలుగు: సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల సెగ జగిత్యాల జిల్లాకు తాకింది. ఈ లీకుల వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపత
Read Moreరాజశేఖర్ రెడ్డికి TSPSC లో ఉద్యోగం ఇప్పించిందే కేటీఆర్ పీఏ: రేవంత్
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కథ నడిపిందే మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో రేవంత్ నిరుద్
Read Moreఎమ్మెల్యే రసమయి బూతుపురాణం
సోషల్ మీడియా పోస్టింగ్ లపై ఆగ్రహం సిద్దిపేట, వెలుగు: సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడనే కారణంతో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకి
Read More