rajasthan

చిరుతతో జర్నలిస్ట్ వీరోచిత పోరాటం.. (వీడియో వైరల్)

చిరుత పులిని దూరం నుంచి చూస్తేనే మనం వణికిపోతాం. ఇక అది దగ్గరకు వస్తుందంటే వెన్నులో వణుకుపుట్టడమే కాదు.. అక్కడి నుంచి వెనక్కి తిరగకుండా పారిపోయేందుకు

Read More

పశ్చిమ బెంగాల్ లో భారీ అగ్ని ప్రమాదం

పశ్చిమ బెంగాల్ నదియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ పరికరాలు నిల్వ చేసే గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈప్రమాదంలో ప్రాణాపాయం తప్పినా...

Read More

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం

రాజస్థాన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదం  జైపూర్ లోని బస్సీ ప్రాంతంలో శనివ

Read More

కెమికల్  కంపెనీలో మంటలు..రాజస్థాన్​లో ఆరుగురు మృతి 

జైపూర్: రాజస్థాన్​లో జైపూర్ లోని ఓ కెమికల్  ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం సాయంత్రం ఈ ప్రమాద

Read More

ఎంత దుర్మార్గం : నాన్నను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన కొడుకు

కన్న కొడుకే తండ్రి పాలిట కసాయివాడై బలితీసుకున్నాడు. రాజస్థాన్ లోని దుంగార్ పూర్ జిల్లాలో చున్నీలాల్ తండ్రిని చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టాడు.రాజేంగ్ బరా

Read More

మూడు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ ఛార్జులను ప్రకటించిన బీజేపీ..

లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పార్టీ ప్లాన్ చేస్తుంది. ప్రతిపక్ష పార్టీల కన్న ముందే ఎంపీ క్యాండిడేట్లను ప్రకటిస్తూ దూసుకెళ్తుంది. దేశ వ్య

Read More

రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన సబర్మతి-ఆగ్రా సూపర్ ఫాస్ట్

రాజస్థాన్‌లో రైలు ప్రమాదం జరిగింది.  అజ్మీర్‌లోని మదార్ రైల్వే స్టేషన్ సమీపంలో సూపర్ ఫాస్ట్ రైలు నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. &

Read More

రాజస్థాన్లో కూలిన ఆర్మీచాపర్.. పైలట్ సురక్షితం

ఇండియాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్ సీఏ) తేజస్ మంగళవారం (మార్చి12)  మధ్యాహ్నం ప్రమాదవశాత్తు రాజస్థాన్ లోని జైసల్మేర్ దగ్గ

Read More

రాజస్థాన్​లో కాంగ్రెస్​కు షాక్

     బీజేపీలో చేరిన ఇద్దరు మాజీ మంత్రులు, పలువురు నేతలు జైపూర్: లోక్ సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్ లో కాంగ్రెస్  పార్టీకి భ

Read More

దొంగతనంగా పాకిస్తానీ ఎంట్రీ.. అర కిలోమీటర్ దూరం నుంచే కాల్చి చంపిన భారత సైన్యం

రాజస్థాన్‌, గంగానగర్ జిల్లా శ్రీ కరణ్‌పూర్ సమీపంలోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులు కలకలం రేపాయి. అక్రమంగా భారత్‌

Read More

మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుటుంబంలో విషాదం

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సోదరి విమ్లా దేవి కచావా కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 93 సంవత్సరాలు.  

Read More

రోజుకు మూడు సార్లు రంగులు మారే శివలింగం ఎక్కడుందో తెలుసా...

శివలింగం రోజు మూడుసార్లు రంగులు మారుస్తుంది.  ఉదయంవేళ ఎర్రగా, మధ్యాహ్నం వేళ కాషాయంలో..  సాయంత్రం వేళ చామర ఛాయగా (నీలం) రంగుల్లోకి మారి.. భక్

Read More

ఇద్దరు కంటె ఎక్కువ పిల్లలుంటే నో సర్కారీ జాబ్: సుప్రీంకోర్టు

రాజస్థాన్‌ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగాల అర్హతపై 13 ఏళ్ల క్రితం పెట్టిన నిబంధనను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. 2001లో రాజస్థాన్‌ సర్కార

Read More