rajasthan

కాంగ్రెస్ మేనిఫెస్టో : రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.. మహిళలకు ఏడాదికి రూ.10వేలు

రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది.  జైపుర్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార

Read More

బుజ్జగింపు రాజకీయాలే ఆ పార్టీ పాలసీ: మోదీ

ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి ఏమాత్రం పట్టవు   అవినీతి, వారసత్వ రాజకీయాలే వారికి ముఖ్యం రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగం

Read More

ప్రజలను బానిసలుగ మారుస్తున్రు: ఖర్గే

అనూప్ గఢ్: ప్రధాని మోదీ ఓడరేవుల నుంచి విమానాశ్రయాల వరకు అన్నింటినీ "నియంత్రిస్తున్నారని" కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

Read More

కొత్త ఎక్సైజ్ పాలసీ మోసం: గెహ్లాట్

జైపూర్: కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శించారు. రాష్ట్రాలకు చెల్లించ

Read More

ఐదేండ్లు వాళ్లకువాళ్లే.. రనౌట్ ​చేసుకున్నరు : మోదీ

జైపూర్: రాజస్థాన్​లోని కాంగ్రెస్​ పార్టీ ఓ క్రికెట్ జట్టు లాంటిదని.. అందులోని బ్యాటర్లు ఐదేండ్ల పాటు ఒకరినొకరు రనౌట్ చేయడానికే ప్రయత్నించారని ప్రధాని

Read More

రాజస్థాన్‌‌లో పవర్ మళ్లీ కాంగ్రెస్ దే : మల్లికార్జున ఖర్గే

జైపూర్: ప్రధాని మోదీ ఎంత ప్రయత్నించినా రాజస్థాన్‌‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. శనివార

Read More

కరప్షన్, ఘర్షణల్లో రాజస్థాన్ టాప్: మోదీ

బుజ్జగింపుల కోసం ఆ పార్టీ ప్రజల ప్రాణాలు పణంగా పెడ్తది పండుగలు కూడా జరుపుకోలేని పరిస్థితి వస్తదని కామెంట్స్  జైపూర్​: కాంగ్రెస్ పార్టీ

Read More

బీజేపీ పవర్ లోకొస్తే.. కాంగ్రెస్‌‌‌‌ స్కీమ్‌‌‌‌లన్నీ ఆగుతయ్‌‌‌‌ : రాహుల్‌‌‌‌ గాంధీ

జైపూర్‌‌‌‌‌‌‌‌: రాజస్థాన్‌‌‌‌లో బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్

Read More

కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. నిలిచిపోయిన ఎన్నిక

రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే.. 2023, నవంబర్ 25వ తేదీ జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న గుర్మీత్ సింగ్ చనిపోయారు. ఆ

Read More

పొల్యూషన్ ఎఫెక్ట్ : ఢిల్లీ వదిలి జైపూర్ వెళ్లిన సోనియాగాంధీ

ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి పెరగడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తాత్కాలికంగా జైపూర్‌కు వెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జైపూర్ లో

Read More

కన్హయ్య లాల్ హత్య వెనుక బీజేపీ హస్తం: గెహ్లాట్​

జోధ్‌‌పూర్: కిందటేడాది జరిగిన ఉదయ్‌‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్య వెనుక బీజేపీ హస్తం ఉందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు

Read More

కన్హయ్య లాల్ హంతకులకు బీజేపీతో లింకులు : అశోక్ గెహ్లాట్

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలుచేశారు.  ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యలో హంతకులకు బీజేపీతో సంబంధం ఉందని ఆరోపించారు.

Read More

ఫ్యామిలీ కోసం స్పెషల్ పోలింగ్ బూత్

రాజస్థాన్‌లో 200 స్థానాలకు గానూ నవంబర్ 25న పోలింగ్ జరగనుంది.  అయితే ఈసీ అధికారులు ఒక కుటుంబం కోసం ఏకంగా పోలింగ్  కేంద్రాన్ని ఏర్పాటు చే

Read More