state government
సీఎం, ఎమ్మెల్యేలకు 60%.. ఉద్యోగులకు 50% జీతం కటింగ్
కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఒక్కసారిగా ఊహించని స్థాయిలో ప్రభావం పడడంతో ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, ఉద
Read Moreకరోనాపై పోస్టర్ రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో తొలి కరోనా వైరస్( కోవిడ్-19) కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అలర్టైంది. గాంధీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసింది. ద
Read Moreపాత కందులు అమ్ముతలే.. కొత్తవి కొంటలే
ఒకవైపు నిరుడు మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన కందులు ఇంకా గోదాముల్లో మూలుగుతూనే ఉన్నాయి. మరోవైపు కొత్త కందులు మార్కెట్కు పోటెత్తుతున్నాయి. పాతవాటిని ట్రే
Read Moreరాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తప్పుడు లెక్కలు సమర్పించింది
రాష్ట్ర ప్రభుత్వం …ఆర్టీసీకి సంబంధించి హైకోర్టుకు తప్పుడు లెక్కలు సమర్పించిందని ఆరోపించారు ఆర్టీసీ కార్మికుల జేఏసీ కన్వీనర్ అశ్వథామ రెడ్డి. ఆర్టీసీ సమ
Read Moreచర్లపల్లి టెర్మినల్కు రాష్ట్ర ప్రభుత్వం భూమియ్యలె
హైదరాబాద్లో పెరిగిపోతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని చర్లపల్లిలో 150 ఎకరాల్లో రైల్వే టెర్మినల్ నిర్మించాలని భావించామని, రాష్ట్ర ప్రభుత్వం ల్యాం
Read Moreకిడ్నీ రోగులకు ప్రభుత్వం అండగా ఉంది: ఈటల
కిడ్నీ రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి ఈటల రాజేందర్. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సీఎం కేసీఆర్ డయాలసిస్
Read Moreరాష్ట్ర ప్రభుత్వం అప్పు రూ.2.80 లక్షల కోట్లు
హైదరాబాద్, వెలుగు: బడ్జెట్ సైజ్ తగ్గినా … అప్పుల మోత మాత్రం మోగింది. రాష్ట్ర బడ్జెట్ మొత్తంతో పోలిస్తే ఇంచుమించుగా అప్పులు డబులయ్యాయి . ఈ ఏడాదికి రా
Read Moreరెండు రోజుల్లో సమ్మె నోటీస్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి వెంటనే వేతన సవరణ చేపట్టాలి ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో
Read Moreచర్చలు ఫెయిల్..‘ఆరోగ్యశ్రీ’ బంద్
బకాయిల కోసం నిలిపేసిన నెట్వర్క్ హాస్పిటళ్లు చర్చలకు పిలిచిన మంత్రి ఈటల బకాయిలపై తలో మాట 1,500 కోట్లన్న హాస్పిటళ్లు, 600 కోట్లేనన్న సర్కారు ఫలితం తే
Read Moreమాకు పోస్టింగ్ ఇవ్వండి సార్.
ఎంపికైనా నాన్లోకల్ అంటూ ఇబ్బంది పెడుతున్రు పంచాయతీ కార్యదర్శి క్యాండిడేట్ల ఆవేదన హైదరాబాద్, వెలుగు: ‘నాన్ లోకల్’జూనియర్ పంచాయతీ కార్యదర్శి క్యాండి
Read Moreరాష్ట్రంలో ఆదివాసీ హక్కుల విధ్వంసం: కోదండరాం
రాష్ట్రంలో ఆదివాసుల హక్కుల విధ్వంసం జరుగుతుందన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. ఆగష్టు 9ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరపాలని ఐరాస తీర్మానించ
Read Moreచదువుకు బీహార్ కన్నాతక్కువ నిధులా?
సర్కారు ప్రాధాన్యం ఏంటో ఇక్కడే తెలుస్తోంది: దత్తా త్రేయ టీపీయూఎస్ ఆధ్వర్యంలో టీచర్ల నిరాహార దీక్ష చదువు కోసం రాష్ట్ర సర్కార్ ఇచ్చిన బడ్జెట్ మన కన్
Read Moreరాష్ట్రంలో ప్రభుత్వమే లేదు: ఎంపీ ధర్మపురి అర్వింద్
న్యూఢిల్లీ, వెలుగు: ‘‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 27 మంది ఇంటర్ స్టూడెంట్లు చనిపోయారు. వారంతా భారతీయులు. వారి ఆత్మహత్యల అంశం పార్లమెంటులో లేవన
Read More












