state government
తగ్గిన టెస్టింగ్ సెంటర్లు.. పెరుగుతున్న కరోనా అనుమానితులు
ఒక్కో సెం టర్ లో 250 శాంపిల్స్ మాత్రమే కలెక్షన్ ప్రైవేట్ కు పెరుగుతున్న తాకిడి ఎక్కు వ టెస్ట్లు చేస్తే ఊరుకోని అధికారులు కరోనా టెస్టులు పెంచుతామని
Read Moreప్రధానమంత్రి ఫసల్ బీమాపథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
రెండేండ్లలో నిలిచిపోయిన రూ.960కోట్ల క్లెయిమ్స్ పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రైతులు రైతులకు శాపంగా మారుతోంది రెండేండ్లుగా రాష్ట్ర సర్కార్
Read Moreతెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
కరోనా పరీక్షలపై ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం కరోనా టెస్టుల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్
Read Moreమైగ్రెంట్స్ బాధ్యత రాష్ట్ర సర్కారుదే
హైదరాబాద్, వెలుగు: ‘‘విపత్తుల సమయంలో పౌరుల బాధ్యత ప్రభుత్వాలదే. లాక్డౌన్లో చిక్కుపోయిన వలస కూలీలు ఇక్కడ ఉన్నంతకాలం వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత
Read Moreసీఎం, ఎమ్మెల్యేలకు 60%.. ఉద్యోగులకు 50% జీతం కటింగ్
కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఒక్కసారిగా ఊహించని స్థాయిలో ప్రభావం పడడంతో ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, ఉద
Read Moreకరోనాపై పోస్టర్ రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో తొలి కరోనా వైరస్( కోవిడ్-19) కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అలర్టైంది. గాంధీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసింది. ద
Read Moreపాత కందులు అమ్ముతలే.. కొత్తవి కొంటలే
ఒకవైపు నిరుడు మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన కందులు ఇంకా గోదాముల్లో మూలుగుతూనే ఉన్నాయి. మరోవైపు కొత్త కందులు మార్కెట్కు పోటెత్తుతున్నాయి. పాతవాటిని ట్రే
Read Moreరాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తప్పుడు లెక్కలు సమర్పించింది
రాష్ట్ర ప్రభుత్వం …ఆర్టీసీకి సంబంధించి హైకోర్టుకు తప్పుడు లెక్కలు సమర్పించిందని ఆరోపించారు ఆర్టీసీ కార్మికుల జేఏసీ కన్వీనర్ అశ్వథామ రెడ్డి. ఆర్టీసీ సమ
Read Moreచర్లపల్లి టెర్మినల్కు రాష్ట్ర ప్రభుత్వం భూమియ్యలె
హైదరాబాద్లో పెరిగిపోతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని చర్లపల్లిలో 150 ఎకరాల్లో రైల్వే టెర్మినల్ నిర్మించాలని భావించామని, రాష్ట్ర ప్రభుత్వం ల్యాం
Read Moreకిడ్నీ రోగులకు ప్రభుత్వం అండగా ఉంది: ఈటల
కిడ్నీ రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి ఈటల రాజేందర్. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సీఎం కేసీఆర్ డయాలసిస్
Read Moreరాష్ట్ర ప్రభుత్వం అప్పు రూ.2.80 లక్షల కోట్లు
హైదరాబాద్, వెలుగు: బడ్జెట్ సైజ్ తగ్గినా … అప్పుల మోత మాత్రం మోగింది. రాష్ట్ర బడ్జెట్ మొత్తంతో పోలిస్తే ఇంచుమించుగా అప్పులు డబులయ్యాయి . ఈ ఏడాదికి రా
Read More












