supreme court
శబరిమలకు మహిళల ఎంట్రీపై మరోసారి సుప్రీంలో విచారణ
ఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే అంశంపై గతంలో ఇచ్చిన తీర్పుపై విచారణ ప్రారంభించింది సుప్రీంకోర్టు. చీఫ్ జస్టిస్ SA బోబ్డ
Read Moreదిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టులో విచారణ..
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లాయర్ల GS మణి, ML శర్మ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించింది. నలుగురు నిందితులను ఫేక్ ఎన్ కౌ
Read Moreఇంటర్నెట్ కూడా ప్రాథమిక హక్కే: సుప్రీం కోర్టు
జమ్ము, కశ్మీర్లో ఆంక్షలు విధించిన తీరుపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. అక్కడ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమలులో ఉన్న 144 సెక్షన్
Read Moreనిర్భయ నిందితుల్లో చావు భయం.. సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్
నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లోనూ ఒకరైన వినయ్ శర్మ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఏడేళ్ల క్రితం జరిగిన ఆ అత్యాచార సమయంలో వినయ్
Read Moreసుప్రీం కోర్టుకు రతన్ టాటా
ఎన్సీలాట్ తీర్పుకు వ్యతిరేకంగా టాటాల పిటిషన్ న్యూఢిల్లీ: సైరస్ మిస్త్రీకి అనుకూలంగా ఇచ్చిన ఎన్సీలాట్ తీర్పును సవాలు చేస్తు టాటా సన్స్ మా
Read Moreఒక్కో కుటుంబానికి 50 లక్షలు ఇప్పించండి: దిశ నిందితుల కుటుంబసభ్యులు
సుప్రీంలో దిశ నిందితుల కుటుంబాల పిటిషన్ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వినతి ఉద్దేశపూర్వకంగానే కాల్చి చంపారని ఫిర్యాదు ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్పై బ
Read Moreబీఎస్ 4 ఇన్వెంటరీ అమ్ముడుపోదు..
న్యూఢిల్లీ : 2020 ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా భారత్ స్టేజ్(బీఎస్) 6 వాహనాలనే అమ్మాలని, బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్లను, సేల్స్ను ఆపివేయాలని సుప్రీం
Read Moreనిర్భయ దోషులకు ఉరే సరి
నిర్భయ దోషి అక్షయ్ రివ్యూ పిటిషన్ కొట్టివేత నిర్భయ కేసు దోషులలో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్పై వాదనలు విన్న ముగ్గురు సభ్యుల ధర్మాసన
Read Moreపౌరసత్వ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ
పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలుచేయకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాదాపు 60 పిటిషన్లు నమోదయ్యాయి. అయితే ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం..
Read Moreనిర్భయ కేసు: నిందితుడి పిటిషన్ పై నేడు సుప్రీం విచారణ
నిర్భయ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తనకు విధించిన మరణ శిక్షపై రివ్యూ చేయాలని దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ గత మంగళవారం సుప్రీంకోర
Read Moreజామియా ఆందోళనలపై విచారణ రేపటికి వాయిదా
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జామియా ఆందోళనలపై సుప్రీం కోర్టు విచారించింది. నిన్నటి ఘటనను సుమోటోగా స్వీకరించాలని న్యాయవాది ఇందిరా జైసింగ్ సుప్రీంను కోరా
Read Moreనిర్భయ దోషుల్ని త్వరగా ఉరి తీయండి: సుప్రీంలో పిల్
నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషుల్ని త్వరగా ఉరి తీయాలని కోరుతూ శుక్రవారం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దాదాపు ఏడేళ్లుగా సాగు
Read Moreపటియాల హౌస్ కోర్టుకు నిర్భయ దోషులు
నిర్భయ దోషులకు త్వరగా డెత్ వారెంట్ జారీ చేసి ఉరిశిక్ష అమలు చేయాలని నిర్భయ పేరెంట్స్ వేసిన పిటిషన్పై ఈ రోజు పటియాల హౌస్ కోర్టు విచారణ చేపట్టనుంది. భద్
Read More












