Telangana government

మంత్రులను కలిసిన రంజిత్ రెడ్డి

హైదరాబాద్ ,వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి శనివారం స్పీకర్ ప్రసాద్ కుమార్ ను, పలువురు మంత్రులను మర్యాద పూర్వకంగా కలిశారు.

Read More

డీకే అరుణ ఆరోపణలు అర్థరహితం : చల్లా వంశీచంద్ రెడ్డి

పాలమూరు, వెలుగు: అవకాశం కోసం పూటకో పార్టీ మారే డీకే అరుణ తనపై ఆరోపణలు చేయడం తగదని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, కాంగ్రెస్  పార్టీ ఎంపీ క్యాండ

Read More

46 మందితో కాంగ్రెస్ నాలుగో లిస్ట్ రిలీజ్

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల కోసం 46 మంది అభ్యర్థులతో కాంగ్రెస్  పార్టీ తన నాలుగో జాబితాను శనివారం విడుదల చేసింది. మధ్యప్రదేశ్  మాజీ సీఎం దిగ

Read More

అరెస్టులపై ఈసీ జోక్యం చేసుకోవాలి : ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ కోర్టు వద్ద మీడియాతో కవిత న్యూఢిల్లీ, వెలుగు: లోక్ సభ ఎన్నికలకు ముందు దేశంలో జరుగుతున్న పొలిటికల్ లీడర్ల అరెస్టులపై ఎన్నికల సంఘం(ఈసీ) జ

Read More

రెండు చోట్లా కొత్త ముఖాలే .. పార్లమెంట్‌‌ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌‌‌‌ఎస్‌‌

నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి.. భువనగిరి నుంచి క్యామ మల్లేశ్‌‌కు ఛాన్స్‌‌   సీనియర్లకు మొండిచేయి.. కేడర్&zwnj

Read More

లోకల్​ అవసరాలకు ఇసుక ఉచితం

వాగుల నుంచి తీసుకునేందుకు అనుమతి కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ హైదరాబాద్, వెలుగు: గ్రామీణ  ప్రాంతాల్లోని ప్రజలకు ఇసుక కొరత

Read More

ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి వచ్చిండో తెలుసుకోండి : డీకే అరుణ

కొత్తకోట, వెలుగు: ఇతర పార్టీలో గెలిచిన నా యకులను కాంగ్రెస్లో చేర్చుకుంటున్న వారు తమ గురించి మాట్లాడే అర్హత లేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ కాంగ్ర

Read More

కవిత అరెస్ట్‌‌‌‌‌‌‌‌కు బీజేపీతో కలిసి సీఎం కుట్ర చేశారు : బాజిరెడ్డి గోవర్ధన్

కోరుట్ల,వెలుగు: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌‌‌‌‌‌‌‌కు బీజేపీతో సీఎం రేవంత్‌‌‌‌‌‌&zwnj

Read More

కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడండి : అత్తు ఇమామ్

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట అర్బన్ మండలం  పొన్నాల గ్రామంలోని సర్వే నంబర్ 21లో 18 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని దాన్ని కాపాడాలని కాంగ్ర

Read More

నేను ధైర్యంగానే ఉన్న.. టెన్షన్ పడొద్దు : కవిత

కవితను కలిసిన తల్లి శోభ, కేటీఆర్ చూసుకోగానే కొంత ఎమోషనల్ అయిన తల్లీబిడ్డలు త్వరలోనే బయటకు వస్తానని భరోసా ఈడీ కస్టడీలో ఐదో రోజు నేడు సుప్రీం

Read More

తూప్రాన్ మున్సిపల్ చైర్​పర్సన్​గా జ్యోతి

తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లాతూప్రాన్ మున్సిపల్ చైర్​పర్సన్​గా 4 వార్డు  కౌన్సిలర్ మామిండ్ల జ్యోతి  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019  మున

Read More

కుంభకోణం జరిగిందంటే ఫోన్ సీజ్ చేసుడేంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: కుంభకోణం జరిగిందని ఆరోపణ వస్తే.. స్పందించాల్సిన పోలీసులు అక్రమ కేసు పెట్టి సెల్ ఫోన్ సీజ్ చేయడమేందని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్

Read More

అనుములకి, ఎనుములకి తేడా తెల్వదా : బల్మూరి వెంకట్‌

హైదరాబాద్, వెలుగు:  చిత్రపురి సొసైటీలో జరిగిన అక్రమాలకు సీఎం రేవంత్‌ రెడ్డికి ఏం సంబంధమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. అనుములకి, ఎ

Read More