Telangana government
కాళేశ్వరం..ఓ గుదిబండే..
కేసీఆర్ మానస పుత్రిక, ఆయనే ఇంజనీరు అవతారమెత్తి జరిపిన మేధో మధన ఫలితం, ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే ఇంత తక్కువ కాలంలో కట్టిన అతిపెద్ద ‘మెగా&rs
Read Moreడేంజరస్ రంబుల్ స్ట్రిప్స్ స్పీడ్..బ్రేకర్లను తలపిస్తున్నాయంటున్న వాహనదారులు
సిటీ రోడ్లపై 10 నుంచి 15 మిల్లీ మీటర్ల మందంతో ఏర్పాటు రూల్స్ప్రకారం ఉండాల్సింది 5 మిల్లీ మీటర్లే మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కొన్నిచోట్ల మాత్రమే చ
Read Moreఇండ్లు కట్టి నాలుగేండ్లు..ఒక్కరికీ ఇయ్యలే
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో డబుల్బెడ్ రూమ్ ఇండ్లు కట్టి నాలుగేళ్లయింది. లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా తీసి కూడా మూడునెలలు గడిచాయి.
Read Moreకౌలు రైతు కష్టాలపాలు... గుర్తించని తెలంగాణ సర్కారు
అందని రుణాలు, రాయితీలు జారీ కాని గుర్తింపు కార్డులు కౌలునామా ఇవ్వకనే ఈ దుస్థితి తామెందుకు ఇవ్వాలంటున్న భూయజమానులు భద్రాచలం, వెలుగు: 
Read Moreఅప్పుల కోసం..భూములు తాకట్టు బ్యాంకుల్లో కుదువ పెట్టాలని రాష్ట్ర సర్కారు యోచన
తొలి దశలో రూ.6 వేల కోట్లు తీసుకోవాలని ప్లాన్ వచ్చే రెండు నెలల్లో రూ.15 వేల కోట్ల దాకా సేకరించాలని టార్గెట్ ఆదాయ వనరులపై మంత్రులు హర
Read Moreప్రాజెక్టు పూర్తయినా .. పరిహారాలు అందలే
సిద్దిపేట, వెలుగు: పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలని, ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపచేయాలన్న గుడాటిపల్లి నిర్వాసితుల ఆందోళన పట్ట
Read Moreకుప్టి పూర్తయితేనే ..కడెం ప్రాజెక్టు సేఫ్
ప్రతిపాదనలు పంపిన పట్టించుకోని సర్కారు కుఫ్టితో విద్యుత్ ఉత్పత్తి,లిఫ్ట్ ఇరిగేషన్ పెరిగిన అంచనా వ్యయం రూ.1260 కోట్లు కడెంకు తగ్గన
Read Moreఉస్మానియా ఆసుపత్రిలో పరిస్థితి దారుణం....కొత్త భవనం నిర్మించాల్సిందే
ఉస్మానియా ఆసుపత్రిలో పరిస్థితి దారుణంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆసుపత్రిలోని టాయిలెట్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని..డోర్లు సరిగా లేవన్
Read Moreగవర్నర్ వర్సెస్ గవర్నమెంట్..ఉస్మానియా ఆసుపత్రికి గవర్నర్ తమిళిసై
స్మానియా ఆసుపత్రి విషయంలో గవర్నర్ తమిళిసై వర్సెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న చందంగా మారింది. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై ఉస్మానియా ఆసుపత్రిని సందర్శి
Read Moreపోడు పట్టాలు కొందరికే..అప్లయ్చేసుకున్నది 2130 మంది
ఎంపిక చేసింది 205, పట్టాలు ఇచ్చేది 128 మందికి.. 77 మంది భూములపై రీ సర్వేనేడు పాస్బుక్స్ పంపిణీ యాదాద్రి, వెలుగు: పోడు భూములకు పట్టాల పంపిణ
Read Moreసోయా విత్తనాల కోసం..రైతుల తిప్పలు
సీడ్కోసం మహారాష్ట్ర వెళ్తున్న అన్నదాతలు సబ్సిడీ విత్తనాల పంపిణీ బంద్చేసి చోద్యం చూస్తున్న సర్కార్ నిజామాబాద్, వెలుగు: రాష్ట్రప్రభుత్వం సబ
Read Moreజోరుగా ఇసుక దందా..రైతుల ఫిర్యాదులను పట్టించుకోని ఆఫీసర్లు
అధికార పార్టీ అండతో రాత్రి వేళల్లో మాఫియా ఆగడాలు పంట పొలాల మీదుగా వెళ్తున్న ట్రాక్టర్లు వనపర్తి,పెద్దమందడి, వెలుగు: వనపర్తి జిల్లాలోని పలు వ
Read Moreవచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి తీరుతం: రాహుల్ గాంధీ
ఒక్క కాళేశ్వరంలోనే లక్ష కోట్ల అవినీతి.. ధరణి, మిషన్ భగీరథ సహా అన్నిట్లో దోపిడీనే రాజుగా, తెలంగాణ తన జాగీర్గా ఫీలైతున్నడు తెలంగాణ ప్రజల కలలను
Read More












