Telangana News

నిజామాబాద్ జిల్లాలో..ఖోఖో జట్ల ఎంపిక

డిచ్​పల్లి, వెలుగు : తెలంగాణ వర్సిటీలో శుక్రవారం ఇంటర్​ కాలేజీ ఖోఖో జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీలను రిజిస్ట్రార్​యాదగిరి ప్రారంభించారు. వర్సిటీ పరిధిలో

Read More

పేదోళ్ల లీడర్ కాకా : అంకేశ్వరపు రామచందర్ రావు

వరంగల్​సిటీ/నర్సింహులపేట/మహాముత్తారం/మహబూబాబాద్ అర్బన్, వెలుగు : ఉమ్మడి వరంగల్​జిల్లాలోని వేర్వురు చోట్ల శుక్రవారం కేంద్ర మాజీ మంత్రి, దివంగత గడ్డం వె

Read More

హైదరాబాద్ లో ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది..

హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ శీతాకాల విడిది ముగిసింది. ఆమె తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రాష్ట్ర పతి ముర్ముకు గవర్నర్ తమిళి సై, సీఎం రేవంత

Read More

జనవరి నెలాఖరు లోగా మేడారం జాతర పనులవ్వాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

తాడ్వాయి, వెలుగు : మేడారం మహా జాతర అభివృద్ధి పనులు జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవా

Read More

ఓటర్​నమోదుకు మరో ఛాన్స్ : కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు

నిజామాబాద్, వెలుగు : కొత్తగా ఓటర్​ నమోదు అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన ఛాంబర్​

Read More

కామారెడ్డి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి, వెలుగు : పార్టీ కార్యకర్తల కష్టం, ప్రజల భిక్షతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.

Read More

హనుమకొండ జిల్లాలో.. వీరభద్రుని హుండీ ఆదాయం రూ.4.19లక్షలు

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుడి ఆలయ హుండీలను శుక్రవారం లెక్కించారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 21 వరకు భ

Read More

యాదాద్రి తరహాలో ధర్మపురిని అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. డిసెంబర్ 23వ తేదీ శనివారం తెల్లవారుజామునుంచే భక్

Read More

కాళేశ్వరం అవినీతిపై చర్చ ఎందుకు పెట్టలే: ఎమ్మెల్యే పాయల్ శంకర్

    కాంగ్రెస్​పై బీజేపీ ఎమ్మెల్యే  పాయల్ శంకర్ ఫైర్​ హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందన

Read More

కరీంనగర్-తిరుపతి రైలు వారానికి 4 రోజులు

న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే రైలు ఇకపై వారానికి నాలుగు రోజులు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించిందని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. శుక్రవా

Read More

యూఐఐసీలో అసిస్టెంట్ ఉద్యోగాలు

చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ  రెగ్యులర్‌‌‌‌ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా యూఐఐసీ కార్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టు

Read More

సంక్రాంతికి కొత్త బస్సులు

    సంక్రాంతికి కొత్త బస్సులు     200 బస్సులను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ     కొత్త బస్సులను పరిశీలిం

Read More