Telangana News
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు : ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అర్బన్, వెలుగు: నిజామాబాద్ నగర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని 21
Read Moreబీజేపీని గెలిపిస్తే బీసీ నేతే సీఎం : రాజీవ్ చంద్రశేఖర్
సూర్యాపేట, వెలుగు: బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి బీసీ నేత సీఎం అవుతాడని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. శ
Read Moreకల్వకుంట్ల అవినీతిని బయటపెడ్తా: రాజగోపాల్ రెడ్డి
చండూరు, వెలుగు: కల్వకుంట్ల కుటుంబం లక్షకోట్ల అవినీతి చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బయటపెడుతామని కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థి రాజగో
Read Moreకాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు కష్టాలొస్తయ్: గొంగిడి సునీత
యాదగిరిగుట్ట, వెలుగు: కాంగ్రెస్కు అవకాశమిస్తే కరెంట్ కష్టాలు కొనితెచ్చుకున్నట్లేనని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీత హెచ్చరించా
Read Moreబీఆర్ఎస్కు ఇవే చివరి ఎన్నికలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు: సీఎం కేసీఆర్ ఎన్ని అబద్ధపు వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మడం లేదని, బీఆర్ఎస్కు ఇవే చివరి ఎన్నికలన
Read Moreకాంగ్రెస్తోనే ప్రజలకు న్యాయం: కుంభం అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్కుమార్ రెడ్డి చెప్పారు. శుక్రవారం వల
Read Moreకేసీఆర్ పాలనలో కొత్త గనులేవీ..! : బి.జనక్ ప్రసాద్
గోదావరిఖని, వెలుగు: కేసీఆర్పాలనలో సింగరేణిలో ఒక్క సింగరేణి గనులు ఏర్పాటు చేయలేదని, 2018లో శ్రీరాంపూర్
Read Moreసినీ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఏడాది క్రితం గుండె ఆపరేషన్ చే
Read Moreకాళేశ్వరంతో రూ.వేల కోట్లు నీళ్లపాలు : జువ్వాడి నర్సింగరావు
కోరుట్ల,వెలుగు: నాసిరకంగా కట్టడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయి వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని కోరుట్ల కాంగ్రెస్అభ్యర్థి జువ్వాడి
Read Moreమైనార్టీల అభివృద్ధికి పెద్దపీట: సంజయ్కుమార్
జగిత్యాల, వెలుగు: కేసీఆర్ సర్కార్ ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్య
Read Moreదివ్యాంగులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: సంజయ్
మెట్ పల్లి, వెలుగు: కోరుట్ల నియోజకవర్గంలోని దివ్యాంగులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు
Read Moreపరేడ్ గ్రౌండ్లో మోదీ సభ .. సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ పర్యటన, బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిం
Read Moreపచ్చని తెలంగాణపై ఆంధ్రోళ్ల కన్ను: గంగుల కమలాకర్
కరీంనగర్, వెలుగు: నీళ్లు, పంట పొలాలతో పదేళ్లలో పచ్చగా మారిన తెలంగాణపై ఆంధ్రోళ్ల కన్నుపడిందని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్
Read More













