Telangana News

తాలిబన్ల రాజ్యాన్ని వణికిస్తున్న వరుస భూకంపాలు..

తాలిబన్ల పాలనలో ఉన్న ఆప్ఘనిస్తాన్ ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఆగస్టు 28 న దేశంలోని ఓ పర్వత ప్రాంతాల్లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని

Read More

వీడియో : టీవీని పెద్ద మిక్సీలో వేస్తే ఎలా ఉంటుంది..

మిక్సీ లేదా గ్రైండర్లో కూరగాయలను, ఇతర తినే వస్తువులను వేస్తే ఏమవుతుంది. ముక్కలు ముక్కలు అవుతుంది. కదా..మరి టీవీని వేస్తే..కూడా ముక్కలు ముక్కలు అవుతుం

Read More

ట్రంప్ మగ్ షాట్ టీ షర్ట్స్ కి మస్త్ గిరాకీ.. రెండ్రోజుల్లో రూ.58 కోట్ల విరాళం

అగ్రరాజ్యం అమెరికా 2020  ప్రెసిడెంట్ ఎన్నికల ఫలితాలు మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగాలపై ఆగస్టు 24న జార్జియాలో అరెస్టై, 20 నిమిషాల పాటు జైలుకె

Read More

నూహ్‌లో సాధువుల అడ్డగింత..ఆమరణ దీక్షకు దిగిన అయోధ్య పీఠాధిపతి

హర్యానా రాష్ట్రంలోని నూహ్‌  జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అసంపూర్తిగా నిలిచిపోయిన  బ్రజమండల్ జలాభిషేక యాత్రను విశ్వహిందూ

Read More

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ పిలుపు

అర్హులందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి సోమవా

Read More

మొన్న మొక్కలు నాటి.. నిన్న చెట్లు నరికిన్రు

‘మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి’ అనే నినాదంతో మొన్న పెద్ద ఎత్తున మొక్కలు నాటించిన సింగరేణి కంపెనీ, కరెంట్​తీగలకు అడ్డొస్తున్నాయంట

Read More

హైద‌రాబాద్ లో మండే ఎండ‌లు.. అప్పుడ‌ప్పుడు చిరు జ‌ల్లులు.. ఒక‌టి వ‌ర‌కు ఇంతే..!

ఎండల నుంచి ఉపశమనం పొందే చల్లటి కబురు వాతావరణ శాఖ అందించింది. ఉక్కపోతతో అల్లాడుతన్న హైదరాబాద్ పబ్లిక్ ని చిరు జల్లులు పలకరిస్తాయని భారత వాతావరణ శాఖ అంచ

Read More

రాష్ట్రంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం: కొండేటి మల్లయ్య

నకిరేకల్, వెలుగు:  కేంద్రంలో,  రాష్ట్రంలో కాంగ్రెస్  అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ పేదలకు న్యాయం జరుగుతుందని  పీసీసీ ప్రధాన కార్య

Read More

తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి: ఘాజియాబాద్ ఎమ్మెల్యే కార్గే

మిర్యాలగూడ, వెలుగు : తెలంగాణలో కుటుంబం పాలన సాగుతోందని, మరో మూడు నెలలు తెలంగాణ ప్రజలు దానికి స్వస్తి పలుకుతారని ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్​ ఎమ్మెల్య

Read More

కోదాడ లో భారీ చోరీ

10 లక్షల నగలు, నగదు అపహరణ కోదాడ, వెలుగు: కోదాడ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున మరో దొంగతనం జరిగింది. మెయిన్ రోడ్ లో తాళం వేసి వున్న ఇంట్లో దొం

Read More

వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం

గద్వాల, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ ఎమ్మెల్సీ డీఎస్  అరుణ్  ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బంగ్లాల

Read More

నూహ్‌ లో మరోసారి ఉద్రిక్త వాతావరణం..144 సెక్షన్ విధింపు

హర్యానా రాష్ట్రంలోని నూహ్‌  జిల్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జులై 31న నుహ్‌లో జరిగిన మత హింస కారణంగా నిలిచిపోయిన బ్రజమండల్

Read More

బీజేపీలో చేరిన డాక్టర్‌‌ కాళీప్రసాద్‌‌రావు

కాశీబుగ్గ/నర్సింహులపేట, వెలుగు : వరంగల్‌‌కు చెందిన డాక్టర్‌‌ కాళీప్రసాద్‌‌రావు బీజేపీలో చేరారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన మ

Read More