Telangana News
ఐదు రోజుల పసికందు అమ్మకం
నిర్మల్, వెలుగు : ఆరుగురు సంతానమున్న దంపతులు పేదరికంతో పిల్లలను పోషించుకోలేక చివరి సంతానమైన ఐదు రోజుల పసిపాపను రెండున్నర లక్షలకు అమ్ముకున్నారు.
Read Moreనీళ్లివ్వాల్సిన టైంలో కాల్వల రిపేర్లు
గద్వాల, వెలుగు: జూరాలకు వరద వచ్చి వందల క్యూసెక్కుల నీరు దిగువకు పోతున్నా జూరాల ప్రాజెక్ట్ రైట్ కెనాల్(సోమనాద్రి కాల్వ)కు సాగునీరు ఇవ్వకపోవడంతో ర
Read Moreవరదలకు రోడ్లు డ్యామేజ్.. ప్రజలకు తప్పని అవస్థలు
ముథోల్ లో అత్యధికంగా రూ.16 కోట్ల నష్టం ప్రభుత్వానికి ఆర్అండ్ బీ,పీఆర్శాఖల ప్రతిపాదనలు భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లాలో వారం రోజుల పాటు కురిస
Read Moreనర్సాపూర్ పై బీసీ లీడర్ల ఫోకస్.. అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచేందుకు పోటాపోటీ
మెదక్/నర్సాపూర్/శివ్వంపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలోని నర్సాపూర్ టికెట్పై బీసీ లీడర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయా
Read Moreతెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు... ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో రెండు రోజులు ( ఆగస్ట్ 3,4 తేదీలు) పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం త
Read Moreమియాపూర్లో దారుణం.. వదినపై కత్తితో దాడి
వదినపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ మరిది. ఈ దారుణ ఘటన మియాపూర్పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ ఆఫీజ్పేట్
Read Moreకాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం అయింది..: గంగుల కమలాకర్
కాళేశ్వరం జలాలతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం హెడ్ రెగ్యులేటర్ నుంచ
Read Moreవిధుల్లోకి తీసుకోవాలంటూ నాంపల్లి పబ్లిక్గార్డెన్స్ లో ఆందోళన
తమను అన్యాయంగా విధుల నుంచి తొలగించడమే కాకుండా ఇప్పటికీ మళ్లీ ఉద్యోగులుగా గుర్తించడం లేదని సిటీలో గతంలో పని చేసిన హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేశారు. తమన
Read Moreప్రభుత్వ భూమిని అక్రమార్కులకు పంచిపెడుతున్నారు : చెరుపల్లి వెంకట్రెడ్డి
చీకటి జీవోలతో తన అనుచరులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేస్తున్నారని బడంగ్పేట్ కార్పొరేషన్బీజేపీ అధ్యక్షుడు చెరుపల్లి
Read Moreరెట్టింపు సంఖ్యలో కండ్లకలక కేసులు.. నార్సింగి ఆసుపత్రికి క్యూ కట్టిన జనం
మొన్నటి వరకు నామమాత్రంగా ఉన్న కండ్లకలక కేసులు ఇప్పుడు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగి ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి కండ్
Read Moreకాకా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు..: వివేక్ వెంకటస్వామి
స్వర్గీయులు గడ్డం వెంకటస్వామి(కాకా) స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంటకస్వామి అన్నారు. ఆగస్ట
Read Moreజంతర్ మంతర్ వద్ద వీరశైవ లింగాయత్ల ఆందోళన
ఢిల్లీ: తమ వర్గాన్ని జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ వీరశైవ లింగాయత్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. నేషనల్ బీసీ కమిషన్ను కలి
Read Moreఎన్నికల కోసమే సీఎం యూటర్న్
విలీనం వెనుక ఆస్తులను అమ్మే కుట్ర మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ధ్వజం హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కేవలం ఎన్నికల స్టంట్ మా
Read More












