Telangana News
జర్నలిస్టుల సమస్యలపై పోస్ట్ కార్డు ఉద్యమం
ముస్తాబాద్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ముస్తాబాద్ మండల కేంద్రంలో శనివారం టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రా
Read Moreసోయిలేని లీడర్లను నిలదీయండి: పాయల్శంకర్
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్ఎమ్మెల్యే జోగు రామన్నకు ముందుచూపు లేకనే నియోజకవర్గంలో వరదలకు భారీ నష్టం జరిగిందని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు
Read Moreసారూ..మా బతుకులు రోడ్డున పడ్డాయ్!.. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాళ్లపై పడ్డ రైతులు
భైంసా, వెలుగు: నిర్మల్జిల్లాలో భారీ వర్షాలతో భైంసా మండలం సిరాల ప్రాజెక్టు, ఇలేగాం చెరువులు తెగిపోయి పంటలు వరదలో కొట్టుకుపోయాయి. సుమారు 150 మంది రైతుల
Read Moreపోలీస్ ఇన్ స్పెక్టర్ను ఢీకొట్టిన ట్రక్
ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ మాదీపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో కారును వెనుక నుంచి ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఢిల్లీ పోలీస్ ఇస్పెక్టర
Read Moreస్టూడెంట్స్ను చితకబాదిన గెస్ట్ పీఈటీ.. స్టూడెంట్స్ను చితకబాదిన గెస్ట్ పీఈటీ
పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరు ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ స్కూల్లో విద్యార్థినులను పీఈటీ ఐరన్స్కేల్తో చితకబాదింది. విద్యార్థినులు తెలిపిన
Read Moreట్యాంక్బండ్కు.. సందర్శకుల రద్దీ
వానలు తగ్గడం, వీకెండ్ కావడంతో ట్యాంక్బండ్ వద్ద సందర్శకుల రద్దీ పెరిగింది. చిన్నాపెద్దా, యువత హుస్సేన్ సాగర్ వద్ద ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి
Read Moreపెట్రోల్, డీజిల్కి బదులు నీళ్లు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల హైటెక్సిటీ కాలనీలోని హెచ్పీ పెట్రోల్బంక్లో నీళ్లు రావడం గొడవకు దారితీసింది. శనివారం సాయంత్రం పలువురు కార్లు, బైకుల్లో
Read Moreనడక నరకప్రాయం
ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన రోడ్డు పరిస్థితి ఇది. రోడ్డుపై రాకపోకలు సాగించే స్థానికులతోపాటు, వాహనదారులు నరకం చూస్తున్నారు. రూ.15 కోట్ల నిధులతో పట్టణంలో
Read Moreడబుల్ ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తరు?
చండ్రుగొండ, వెలుగు: మండలంలోని రేపల్లెవాడ జీపీ పరిధిలో గల సత్యనారాయణపురంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారని బీజేపీ మండల అధ్యక్షు
Read Moreప్రారంభించిన నెలకే పగుళ్లు రావడం సిగ్గుచేటు.. బీజేపీ శ్రేణుల ధర్నా
కరీంనగర్ సిటీ, వెలుగు: ప్రారంభించిన నెలకే కేబుల్ బ్రిడ్జికి పగుళ్లు రావడం సిగ్గుచేటని బీజేపీ లీడర్లు ఆరోపించారు. సైడ్వాల్స్&z
Read Moreవరద విపత్తు విషయంలో .. సర్కారు తీరు దారుణం
కోర్టు చెప్పినా ప్రభుత్వంలో చలనం లేదు: కోదండ రెడ్డి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తలెత్తిన వరద విపత్తు విషయంలో ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని క
Read Moreరాష్ట్రంలో పలు రైళ్లు రద్దు...ఆగస్టు 6 వరకు ఈ రూట్లలో నడవవు..
కాజీపేట నుంచి నడిచే ప్యాసింజర్ రైళ్లపై వర్షాల ఎఫెక్ట్ బాగానే పడింది. అక్కడి నుంచి నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను మరికొన్ని రోజుల పాటు రద్దు చేస్తున్న
Read Moreనన్ను పార్టీ నుంచి.. గెంటేయాలని చూస్తున్నరు
ఓ కీలక నేత కావాలనే దుష్ప్రచారం చేస్తున్నరు: ఉత్తమ్ బీఆర్ఎస్లో చేరుతున్నామన్న వార్తలు అవాస్తవం తమ సర్వస్వం కాంగ్రెస్ పార్టీకేనని వెల్లడి
Read More












