Telangana News
ఉగ్రదాడి భగ్నం..భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడిని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. శ్రీనగర్ లోని -బారాముల్లా నేషనల్ హైవేపై జంగం ఫ్లైవర్ దగ్గర జులై 31
Read Moreజూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ లో.. ర్యాష్ డ్రైవింగ్ తో యువతి కారు బీభత్సం
హైదరాబాద్ ఫిలింనగర్ లో ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రికల్ బెంజ్ కారులో ఓ యువతి ర్యాష్ డ్రైవింగ్ తో చెట్టును ఢీ
Read More110 కి. మీ స్పీడ్ లో వెళ్తున్న రైల్లో తుపాకీ కాల్పులు.. ప్రయాణికుల బాధ వర్ణణాతీతం
110 కిలో మీటర్ల స్పీడ్ లో రైలు వెళ్తోంది. ప్రయాణికులంతా మాంచి నిద్రలో ఉన్నారు. అంతే ఒక్కసారిగా కాల్పులు..విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఎవరు అని
Read Moreవనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో రోగుల అవస్థలు... ఓపీ కోసం గంటల తరబడి క్యూ
హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లు అష్టకష్టాలు పడుతున్నారు. ఓపీ కోసం భారీ ఎత్తున రోగులు క్యూ కట్టారు. సీజనల్ వ్యాధులతో వచ్చిన రోగులతో పా
Read Moreఏం ఐడియా బాబూ : పిల్లలను కూర్చోబెట్టి.. టమాటాలు ఎత్తుకెళ్లాడు..
దేశ వ్యాప్తంగా టమాటాల ధరలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా 200 పైనే పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులు దొంగల అవతారం ఎత్తుతున్నారు. ఎక్క
Read Moreరోకలిబండతో భార్యను చంపిన భర్త.. ఇంట్లో కాలు జారి పడినట్టుగా చిత్రీకరణ..
కట్టుకున్న భర్తే భార్యను దారుణంగా హతమార్చిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. భార్య చిగురు సంధ్యను రోకలి బండతో భర్త గణేష్ కొట్టి చంపాడు.
Read MoreKPHB నుంచి హైటెక్ సిటీ వరకు ట్రాఫిక్ జాం.. ఐదు కిలోమీటర్లకు గంట సమయం
హైదరాబాద్ సిటీలో మళ్లీ ట్రాఫిక్ హర్రర్ తో ప్రయాణికులకు చుక్కలు చూస్తున్నారు. వారం రోజుల సెలవుల తర్వాత అందరూ ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో భారీగా ట్రాఫి
Read Moreరైల్లో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ ఎవరు.. ఎందుకు కాల్చాడు?
మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపూర్ – ముంబై ఎక్స్ప్రెస్ రైలులో కాల్పులు ఘటన కలకలం సృష్టించింది. ఆర్ఫీఎఫ్ కానిస్టేబు
Read Moreరాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై హైకోర్టులో పిల్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. సుధాకర్, శ్రావణ్ కుమార్ పిటిషన్లు వేశారు. పిల్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కీలక
Read Moreరెండేండ్లలో 2 సార్లు కొట్టుకుపోయింది
కోరుట్ల మండలం ధర్మారం శివారులోని పెద్దవాగుపై రెండేండ్ల కింద చెక్డ్యాం నిర్మించారు. దీని నిర్మాణానికి రూ.3 కోట్లు ఖర్చయింది. ఇటీవల కురిసిన వానలక
Read Moreకుల వృత్తులను కాపాడుతున్నాం: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: కుల వృత్తులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కలెక్టరేట్ సమీపంలో ఆదివారం ఏర్పాట
Read Moreకేసీఆర్ను గద్దె దింపాలి .. మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం
కరీంనగర్ సిటీ, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను గద్దె దింపాలని మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పిలుపునిచ్చారు.
Read Moreఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
తమిళనాడులో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదురై జిల్లా తిరుమంగళం సమీపంలో ఓ కారు, కంటైనర్ ట్రక్కు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందార
Read More












