Telangana News
వైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. గంగ పిల్లల ఆసుపత్రిలో వైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన
Read Moreమరోసారి భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
తన కూతురు(తుల్జా భవానీ రెడ్డి), అల్లుడు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి కన్నీరు పెట్టుకున్నారు.
Read Moreఖమ్మంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్..
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్ కు ఆ పార్టీ సీనియర్ నేతలు, ఉద్యమ కారులు రాజీనామా చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కొక్కరుగా ఆ
Read Moreవైద్యుల పనితీరు అద్భుతం.. వరల్డ్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు: మంత్రి హరీష్ రావు
ఆరోగ్య తెలంగాణ దిశగా వైద్యులు కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో వైద్యుల పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. వైద్యారోగ్య రంగంలో
Read More17 ఏళ్ల కుర్రోడి చావు.. ఫ్రాన్స్ దేశాన్ని తగలబెడుతోంది.. ఎవరీ నహెల్ ?!
ఫ్రాన్స్ లో జూన్ 27న జరిగిన ఓ ఘటన ఆ దేశాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. అదే 17 ఏళ్ల యువకుడి మృతి. జూన్ 27న నహెల్అనే యువకుడిని పోలీసులు కాల
Read Moreగ్రూప్ 4 ఎగ్జామ్ సెంటర్లో సెల్ఫోన్తో పట్టుబడ్డ అభ్యర్థి
గ్రూప్ 4 పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థి సెల్ ఫోన్ తో పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతీనగర్ లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఈ ఘటన చోట
Read Moreజులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జూలై 20 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు వర్షాకాల సమావేశాలు జర&zwn
Read MoreAI సృష్టిస్తున్న అద్భుతాలు : వర్షాలు, వరదల్లో మీ వాహనాలు ఇలా ఉంటే..
బండిపై వెళుతున్నారు వర్షం వచ్చింది.. వెంటనే రోడ్డు పక్కన ఆగుతాం.. వరద వచ్చింది మీ బైక్, కారు పని చేయదు.. అప్పుడు కావాల్సింది పడవ.. రోడ్లపై వరద ప్రవాహం
Read Moreసీఎం రిలీఫ్ఫండ్ స్కాం.. కేసు నమోదు చేసిన సీఐడీ
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీఎం సహాయనిధి స్కాంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జులై 1న ఈ స్కాం నిందితులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఫేక్ ఆధార్
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. దూమారం రేపుతున్న వర్గపోరు
మహబూబాబాద్ జిల్లాలో తాజా ఎమ్మెల్యే ..మాజీ ఎమ్మెల్యే అనుచరులు తన్నుకున్నారు. బయ్యారంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య వర్గీయుల మధ
Read Moreకళాఖండాల్ని వారసత్వంగా అందించాలి
అరుదైన కళాఖండాల్ని వారసత్వ సంపదగా మన పిల్లలకు అందించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. న్యూబోయిన్ పల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్
Read Moreఈ-మెయిల్ బాంబ్ ఎటాక్స్ .. వెంటనే మీ డబ్బులను ఇలా రక్షించుకోండి
సైబర్ నేరగాళ్ల తెలివి రోజు రోజుకు పెరిగిపోతోంది. విభిన్న పద్దతుల్లో ప్రజలను బురిడి కొట్టిస్తూ..కోట్లు కొట్టేస్తున్నారు. తాజాగా ఈమెయిల్ ద్వ
Read Moreజస్ట్ మరో ఆరేళ్లలోనే.. యాప్ లపై పెట్టే ఖర్చు రూ.64 లక్షల కోట్లు
స్మార్ట్ఫోన్.. 20 వ శతాబ్దంలో మనిషి జీవితాల్లో పెను మార్పులు తీసుకువచ్చిన ఎలెక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఇది. ఎన్నో పనులు సులభతరం చేసిన స్మార్ట్ఫోన్.
Read More












