Telangana News
నా గిరిజన ప్రజలకు పోడు పట్టాలు ఇవ్వడం అదృష్టం: మంత్రి సత్యవతి
మహబూబాబాద్ జిల్లాలో 24 వేల 108 గిరిజనులకు 64 వేల ఎకరాలకు పైగా పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తున్నమని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జూన్ 30వ
Read Moreనరేన్, పాయల్ జంటగా కొత్త సినిమా.. పక్కా యూత్ఫుల్
‘ఊరికి ఉత్తరాన’ ఫేమ్ నరేన్ వనపర్తి హీరోగా, మల్లికార్జున్ రెడ్డి దర్శకత్వంలో కొత్త చిత్రం రూపొందుతోంది. పాయల్ గుప్తా హీరోయిన్.
Read Moreనువ్వు కెవ్వు కేక : ప్రతి డెలివరీకి ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చిన జొమాటో బాయ్
ఆనందం పంచుకుంటే పెరుగుతుంది.. నువ్వు చిన్నోడా.. పెద్దోడా అని తేడా లేదు.. క్రియేటివిటీ ఉంటే చాలు.. చేసే పని చిన్నదా పెద్దదా అని కాదు.. పుట్టిన రోజును ఎ
Read Moreముగ్గురు పిల్లలతో కలిసి.. తల్లి ఆత్మహత్య
ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జూన్ 30న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్
Read Moreపాపం ఇలా పండింది : నోట్ల కట్టలతో ఫ్యామిలీ సెల్ఫీలు.. అడ్డంగా దొరికిన పోలీస్..
ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుగా పెట్టుకుని కొందరు అక్రమార్కులు చేసే పనులు తరచూ వార్తల్లో చూస్తుంటాం. అక్రమ ఆస్తులు కలిగి ఉన్న వారిని దర్యాప్తు చేసి
Read Moreట్విటర్ పిటిషన్ ని కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు, ట్వీట్లను బ్లాక్ చేస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలపై ట్విటర్ దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు జూన్ 30న తోసి
Read Moreరూ.20 సిగరెట్ లైటర్లు బ్యాన్.. ఎందుకంటే...
భారత ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం సిగరెట్ ప్రేమికులను గాయపరిచింది. అదేంటంటారా.. రూ.20 లోపు ధర కలిగిన చైనా లైటర్లపై ఇండియా నిషేధం విధించింది. ఇందుకు
Read Moreఖమ్మం గుమ్మంలో ఆసక్తికర సన్నివేశం.. పువ్వాడ, పొంగులేటి ఒకే ప్రోగ్రాంలో..
ఖమ్మం జిల్లాలో జూన్29న రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేషం సాక్షాత్కరించింది. ఇద్దరు ప్రత్యర్థులు ఒకే చోట కలిశారు. బక్రీద్ పండుగ దానికి వేదికైంది.
Read Moreకాచిగూడ – కాకినాడ మధ్య స్పెషల్ రైలు
హైదరాబాద్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కాచిగూడ నుంచి కాకినాడ టౌన్ మధ్య స్పెషల్ ట్రైన్ న
Read Moreహైదరాబాద్లో లారీ బీభత్సం.. ఇద్దరికి సీరియస్
మౌలాలి ఫ్లైఓవర్ వద్ద జీహెచ్ఎంసీ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం.. జూ
Read Moreడ్రగ్స్ బానిసలే ఇన్ఫార్మర్లు
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఆన్&
Read Moreఎరుపెక్కిన నది.. జనం పరేషాన్..
నదిలో ప్రవహించే నీళ్లు ఉన్నట్టుండి ఎర్రగా మారిపోయాయి. నీళ్లన్నీ రక్తంలాగా ఎరుపెక్కాయి. ఎందుకిలా అయిందో తెలియక స్థానికులంతా పరేషాన్ అయ్యారు. జపాన్ &nbs
Read Moreబట్లర్తో 4 ఏళ్ల కాంట్రాక్ట్!
రాజస్తాన్
Read More












