Telangana News
అక్రమ మైనింగ్పై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: వివేక్ వెంకటస్వామి
అక్రమ మైనింగ్ ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తపై బీఆర్ఎస్ లీడర్ల దాడిని ఖండించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి . పెద్దపల
Read Moreఅంతర్జాతీయ యోగా దినోత్సవం.. యోగా ఎందుకు చేయాలి.. ఈ సారి థీమ్ ఏంటంటే..
అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY) అనేది 2015 నుంచి ఏటా జూన్ 21న జరుపుకునే వార్షిక ఆచారం. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో యోగా చేస్తూ, దానిపై అవగాహనను పెంచుత
Read Moreకారు ప్రమాదంలో టిక్టాక్ స్టార్ కన్నుమూత
ప్రముఖ టిక్టాకర్ (TikToker) కార్ల్ ఈస్వెర్త్ కారు ప్రమాదంలో మరణించాడు. అతని వయస్సు 35ఏళ్లు. ఈ ఘటన జూన్ 6న జరిగింది. ఈస్వెర్త్ నివసించే పెన్సి
Read Moreతహసీల్దార్ పై గిరిజనుల దాడి
మహబూబాబాద్ జిల్లాలో తహసీల్దార్పై గిరిజనులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సాలర్ తండా సమీపంలో 551 సర్వే నంబర్లో
Read Moreఅమ్మకానికి ఆడ శిశువు.. కడుపులో ఉండగానే రూ. 5లక్షలకు బేరం!
మంచిర్యాల ఎంసీహెచ్లో కలకలం విచారణ చేపట్టని అధికారులు! మంచిర్యాల, వెలుగు: పట్టణంలోని మాతా శిశు ఆర
Read Moreరాజన్నకు కేసీఆర్ శఠగోపం..కాంగ్రెస్ వినూత్న నిరసన
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్
Read Moreచెక్ బౌన్స్ కేసు.. కోర్టులో లొంగిపోయిన అమీషా పటేల్..
చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ నటి అమీషా పటేల్ జూన్ 17న రాంచీ సివిల్ కోర్టులో లొంగిపోయారు. సీనియర్ డివిజన్ న్యాయమూర్తి డిఎన్ శుక్లా ఆమెకు బెయిల్ మంజూరు చేస
Read Moreఒడిశాలో.. వడదెబ్బతో తొలి మరణం నమోదు
ఒడిశాలో సైతం ఉష్ణోగ్రతల్లో అనూహ్యమైన పెరుగుదల మరణాలకు కారణమవుతోంది. రాష్ట్రంలో వడదెబ్బతో ఒకరు మరణించినట్లు సీఎం నవీన్ పట్నాయక్ సర్కార్ వెల్లడించింద
Read Moreసమాచారాన్ని తప్పుగా వివరించారు.. రూ.500 నోట్ల మిస్సింగ్ పై ఆర్బీఐ రిప్లై..
రూ.88 వేల 32వందల 50 కోట్ల విలువైన రూ.500 నోట్లు కనిపించడం లేదన్న ప్రచారాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్బీఐ ఖండించింది. ఆర్టీఐ (RTI) డేటా ప్రకారం..&nbs
Read Moreమెటావర్స్తో గ్లోబల్ వార్మింగ్ కు చెక్
మెటావర్స్.. అధునాతన టెక్నాలజీకి మరో అదనపు సొబగులా భావిస్తున్న దీనిపై చాలా అంచనాలున్నాయి. ఫిజికల్, డిజిటల్ ప్రపంచాలు కలిసిపోయే వర్చువల్ 3 డీ మెటావర్
Read Moreలండన్ లో భారత సంతతి వ్యక్తి హత్య.. మూడు రోజుల్లోనే రెండో ఘటన
యునైటెడ్ కింగ్డమ్లోని లండన్లో ఇండియన్ హత్య చేయబడ్డాడు. జూన్ 16న చోటుచేసుకున్న ఈ ఘటనలో 38 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తిని దుండగులు
Read Moreడయాబెటిక్ కేర్.. గ్లూకోజ్ అసలు కారణం !
డయాబెటిస్ను వైద్య పరిభాషలో డయాబెటిస్ మెలిటస్ అంటారు. ఇది మెటబాలిక్ డిసీజ్. దీన్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శ
Read Moreవేడి గాలులతో ఆస్పత్రులకు క్యూ.. 98 మంది మృతి, 400మందికి చికిత్స
రోజురోజుకూ పెరుగుతోన్న ఉష్టోగ్రతలు, వేడి గాలుల నేపథ్యంలో గడిచిన మూడు రోజుల్లో తీవ్రమైన వేడి కారణంగా బీహార్, ఉత్తరప్రదేశ్లలో కనీసం 98 మంది మరణించ
Read More












