Telangana News

పీఏసీఎస్​ పాలవర్గాన్ని రద్దు చేయాలి

    అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా  గరిడేపల్లి, వెలుగు : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలోని సహకార సంఘం

Read More

అక్రమ ఇసుక టిప్పర్ల పట్టివేత

బోధన్, వెలుగు: బోధన్ ​మండలంలోని సిద్ధాపూర్ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 5 టిప్పర్లను బుధవారం బోధన్​ రూరల్​ఎస్ఐ సందీప్​పట్టుకున్నారు. టిప్పర్లను స

Read More

గంటలో పెండ్లి.. పోలీసుల ఎంట్రీ ... మోసం చేశాడని ప్రియురాలి ఫిర్యాదుతో ఆగిన వివాహం

కమలాపూర్, వెలుగు : మరో గంటలో పెండ్లి పూర్తవుతుందనగా వరుడి మాజీ ప్రియురాలు, పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వివాహం ఆగిపోయింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్&

Read More

హైదరాబాద్లో జీ–20 వ్యవసాయ మంత్రుల సమావేశాలు

ప్రతిష్టాత్మకమైన జీ–20 వ్యవసాయ మంత్రుల సమావేశాలు జూన్ 15 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. హెచ్‌ఐసీసీలో జరగనున్న ఈ సమావేశ

Read More

తాగడానికి నీళ్లు లేవు..ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  ఖాళీ బిందెలతో  నిరసన తెలిపారు.

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో వరుస మరణాలు.. విద్యార్థి సంఘాల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మరణాలపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ట్రిపుల్ ఐటీ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పట

Read More

దశాబ్ది ఉత్సవాల్లో ప్రోటోకాల్ రగడ.. అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే

భద్రాచలం,వెలుగు: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలో బుధవారం వైద్య,ఆరోగ్యశాఖ నిర్వహించిన కార్యక్రమంలో ప్రోటోకాల్ గొడవ జరిగింది. మాజీ ఎమ్మెల్సీ, బీఆర్

Read More

సంస్థ అభివృద్ధిపై ఫోకస్ పెట్టండి..  :సీఎండీ ప్రభాకర్‌‌రావు

హైదరాబాద్‌‌, వెలుగు: విద్యుత్‌‌ కార్మికులు సంస్థల అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో సీఎండీ ప్

Read More

ఎమ్మెల్యేలపై సీఐడీ ఎంక్వైరీ చేయించాలె

యాదాద్రి, వెలుగు : భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్​రెడ్డి, గొంగిడి సునీతపై సీఐడీ ఎంక్వైరీ జరిపించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డి

Read More

ఉద్రిక్తత మధ్య దీపిక పోస్టుమార్టం.. న్యాయం చేస్తామని హామీ

నిర్మల్, వెలుగు :  బాసర  ట్రిపుల్ ఐటీలో  ఆత్మహత్యకు పాల్పడ్డ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ దీపిక పోస్టుమార్టం బుధవారం ఉదయం ఉద్రిక్తత మధ్య ముగిసి

Read More

సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే .. తోసేసిన రసమయి అనుచరులు

హుజూరాబాద్/శంకరపట్నం,వెలుగు :  కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం ధర్మారంలో గ్రామ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన దళిత యు

Read More

వడ్లమ్మినా పైసలు వస్తలే...డబ్బుల కోసం రోజుల తరబడి రైతుల ఎదురుచూపులు

నిజామాబాద్, వెలుగు: యాసంగి సీజన్​లో గవర్నమెంట్​కు వడ్లమ్మిన రైతులు పైసల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 2 నెలల నుంచి పేమెంట్లు &

Read More

సీతమ్మ సాగర్ ప్రాజెక్టు.. నిరసనల మధ్యే పబ్లిక్​ హియరింగ్

భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు, వెలుగు:  సీతమ్మ సాగర్  ప్రాజెక్టు పబ్లిక్​ హియరింగ్​ నిర్వాసితులు, ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళంగా ముగి

Read More