Telangana News

పత్తి విత్తనాలు బ్లాక్‌‌‌‌: మార్కెట్​లో డిమాండ్​ ఉన్న రకాలకు కృత్రిమ కొరత

ఒక్కో ప్యాకెట్​పై రూ.2వేలకు పైగా ధర పెంచి విక్రయం బిల్లులు, రసీదులు ఇవ్వకుండా వ్యాపారుల మోసం ఇదే అదనుగా ముంచెత్తుతున్న నకిలీ విత్తనాలు జయశ

Read More

నీట్ రిజల్ట్స్ ..రిలీజ్ తెలంగాణ నుంచి 42,654 మంది క్వాలిఫై

దేశవ్యాప్తంగా 11,45,976 మంది ఉత్తీర్ణత తమిళనాడు స్టూడెంట్​ ప్రభంజన్, ఏపీ విద్యార్థి వరుణ్ చక్రవర్తికి ఫస్ట్ ర్యాంకు తెలంగాణకు చెందిన రఘురాం రెడ

Read More

వార్దా బ్యారేజీకి కాళేశ్వరం చిక్కులు

ముంపు లెక్క తేలాకే డీపీఆర్​కు ఓకే చెప్తామంటున్న మహారాష్ట్ర జాయింట్​ సర్వే చేపట్టాలంటూ లేఖ  మేడిగడ్డ బ్యాక్​వాటర్​తో ఆ రాష్ట్రంలో మునుగుతున

Read More

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో.. 125 మందికి చోటు

అన్ని జిల్లాల నేతలకు అవకాశం కల్పించాం : బండి సంజయ్ ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు హైదరాబాద్, వె

Read More

అమిత్ షా రాష్ట్ర టూర్ ..రేపు రాష్ట్ర బీజేపీ నేతలతో కీలక భేటీ

వచ్చే ఎన్నిబీఆర్ఎస్‌‌ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు ఇయ్యాల అర్ధరాత్రి హైదరాబాద్‌‌కు షా.. గురువారం రోజంతా బ

Read More

మద్యానికి బానిసై అప్పుల పాలు..యువకుడి ఆత్మహత్య.. బెల్టు షాపులకు వ్యతిరేకంగా కదిలిన గ్రామస్తులు

మృతదేహంతో ఆందోళన.. మద్యం బాటిళ్ల ధ్వంసం గ్రామంలో లిక్కర్​ అమ్మకాలపై నిషేధం విధిస్తూ తీర్మానం కాదని ఎవరైనా అమ్మితే రూ.5 లక్షల జరిమానా విధించాలని

Read More

మిషన్ ​భగీరథ నీళ్లు వస్తలేవని నిరసన.. ఖాళీ బిందెలతో చిన్న ఐనం గ్రామస్తుల ధర్నా

దహెగాం, వెలుగు : ఏడు నెలలుగా తమ ఊరిలో మిషన్ భగీరథ  నీళ్ల సప్లయ్ కాక తండ్లాడుతుంటే ఆఫీసర్లు కనీసం పట్టించుకోవడం లేదని కుమ్రం భీమ్​ ఆసిఫాబాద్​ జిల్

Read More

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌: కొత్త కార్యాలయంలో బుకింగ్ సేవలు ప్రారంభo

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌కు నూతన హంగులు జోడిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 720 కోట్లతో చేపడుతున్న ఈ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మో

Read More

శవపేటికలో నుంచి చప్పుడు చేసిన చనిపోయిందనుకున్న మహిళ.. ఆ తర్వాతేమైందంటే..

చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి లేచి వస్తే ఎలా ఉంటుంది..? అదీ శవ పేటికలో పెట్టిన తర్వాత లోపలి నుంచి శబ్ధాలు వస్తే ఎలా ఉంటుంది..? ఇవి మాట్లాడుకోవడానికి,

Read More

బ్యాంకులో ఉద్యోగం కావాలా... అయితే ఇంకా రెండు రోజులే గడువు..

ప్రభుత్వ బ్యాంకుల్లో  ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

Read More

జూన్ 14న హైదరాబాద్ కు అమిత్ షా..రాజమౌళితో భేటీ

కర్నాటక ఎలక్షన్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ కషాయ జెండా ఎగు

Read More

హెయిర్ కటింగ్ ఛార్జ్ రూ. లక్షా 15 వేలు.. డబ్బులు లేవంటే అప్పు కూడా వాళ్లే ఇచ్చారు

సోషల్ మీడియా వచ్చాక చాలా మంది మోసగాళ్లకు మోసం చేయడం చాలా సులభమైంది. పలు ఆఫర్లు, డిస్కౌంట్లు అని చెప్పి డబ్బు కాజేయడం షరా మామూలైంది. అదే తరహాలో చైనాకు

Read More

టెక్నాలజీ మోసగాళ్లు.. రూ. కోటిన్నర స్వాహా..

టెక్నాలజీ మోసగాళ్లు బరితెగిస్తున్నారు. సాంకేతికత ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టే నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఓ మహిళా టెక్కీ

Read More