Telangana News
కిక్కిరిసిన ఎమ్మార్వో ఆఫీసులు.. ఇన్కమ్,క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం క్యూ
కులవృత్తుల వారికి తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటించడంతో లబ్దిదారులు ఎమ్మార్వో ఆఫీసులకు క్యూకట్టారు. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం తహసిల
Read Moreఅన్నను కాపాడబోయి కరెంట్ షాక్తో తమ్ముడు మృతి
మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. బెల్లంపల్లి పట్టణం బుడిదిగడ్డ బస్తీలో అన్న రాజ్ కుమార్, ఇద్దరు పిల్లలను కాపాడబోయిన తమ్ముడు శరత్ కుమార్ విద్య
Read Moreబైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..యువకుడు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకు పై వెళ్తున్న ముగురు యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు
Read Moreబై బై మ్యాంగోస్.. ముగిసిన సీజన్.. మార్కెట్లో 30 శాతం పండ్లే
మామిడి పండ్ల సీజన్ ముగిసింది. వేసవికాలం జనాల నోరును తీపి చేసిన మ్యాంగోకు గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చింది. సీజన్ ముగియడంతో రంగారెడ్డి జిల్
Read Moreగుడ్ హెల్త్ : ఉదయం అర గంట వాకింగ్ చేస్తే.. ఇవన్నీ కంట్రోల్ లో ఉంటాయి
ఉదయపు నడక వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీని వల్ల మనస్సు, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నడక.. శరీరం అంతటా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది అనేక వ్యాధులను
Read Moreపాలమూరు-రంగారెడ్డి శిలాఫలకం దగ్గర..కాంగ్రెస్ నాయకుల నిరసన
భూత్పూర్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి ఎనిమిదేండ్లయిందని, ఇప్పటి వరకు 40శాతం పనులు కూడా జరగలేదని పాలమూరు పునర్న
Read Moreమంత్రి కొప్పుల అండదండలతో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. చెరువు మట్టిని మంత్రి అనుచరులు ఇటుక బట్టిలకు తరలిస్తూ.. కోట్ల రూపాయలు క్
Read Moreతెలంగాణ ఆలూగడ్డకు భారీ డిమాండ్.. పండిస్తే చాలు డబ్బులే డబ్బులు
రాష్ట్రంలో ఆలుగడ్డలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే డిమాండ్ కు తగ్గట్లు ఇక్కడ ఆలుగడ్డలు ఉత్పత్తి అవడం లేదు. తెలంగాణలో 2.04 లక్షల మెట్రిక్ టన్నుల
Read Moreస్కూల్ బస్సులపై ఆర్టీఏ దాడులు.. ఆరు బస్సులు సీజ్
రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ తిరిగి ప్రారంభం కావడంతో ప్రైవేటు బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులను ర
Read Moreమిమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది ఎవరు : 43 శాతం రైలు ప్రమాదాలు ఉద్యోగుల తప్పిదాల వల్లే
2021-22 సంవత్సరంలో రైల్వే సిబ్బంది పనిలో లోపం కారణంగా రైలు ప్రమాదాల శాతం 42.86% అని రైల్వే సేఫ్టీ డేటా కమిషన్ తెలిపింది. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్
Read Moreడ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ఖిలా వరంగల్ లో నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. పెట్రోల్ పంపు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వృద్ధులను క్రెయిన్ ఢీకొట్టింది
Read Moreబీఆర్ఎస్లో బాల్క సుమన్ చిచ్చు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్లో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చిచ్చు మొదలైంది. తన ఒంటెత్తు పోకడలతో మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలను ఇబ్బం
Read Moreమోడీ భోజనం.. అమెరికాలో స్పెషల్ డిష్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు ముందు, న్యూజెర్సీకి చెందిన ఓ రెస్టారెంట్ ఆయనకు ప్రత్యేక 'మోదీ జీ థాలీ'ని సిద్ధం చేసింది. జూన్
Read More













