Telangana News
ఇయ్యాల నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 20 వరకూ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ప్రతిరోజూ
Read Moreత్వరలోనే సోమశిల బ్రిడ్జి పనులు షురూ..
నాగర్కర్నూల్,వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల వద్ద కృష్ణా నదిపై త్వరలో కేబుల్ బ్రిడ్జి పనులు ప్రారంభించి...సాధ్యమైనంత
Read Moreస్ట్రోక్తో ములుగు జడ్పీ చైర్మన్ మృతి..సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంతాపం
ములుగు, వెలుగు : ములుగు జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్(47) గుండెపోటుతో చనిపోయారు. హనుమకొండలోని స్నేహకాలనీలోని ఇం
Read Moreస్మార్ట్ ఫోన్, సినిమాల ఎఫెక్ట్.. మైనర్లు ఆగం
యాదాద్రి, వెలుగు తెలిసీతెలియని వయస్సులో ప్రేమ పేరుతో చాలా మంది మైనర్లు ఆగమవుతున్నారు. పెద్దలతో గొడవలు పడుతున్నారు. ఇంట్లో నుంచి పారిపోతున్నారు.
Read Moreప్రతిపాదనలు దాటని.. వరద మళ్లింపు పనులు
సిరిసిల్లలో కాగితాలకే పరిమితమైన రూ.280 కోట్ల పనులు కేటీఆర్ఇలాకాలోనూ పనులు ప్రారంభం కాలే.. గతేడాది భారీ వర్షాలతో మునిగిన జిల్లాకేంద
Read Moreజగన్ ప్రభుత్వంలో అవినీతి తప్ప.. ఏం కనిపించట్లేదు: హోం మంత్రి అమిత్షా
ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్ల పాలనలో అవినీతి తప్పా ఇంకేమీ కనిపించలేట్లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా విమర్శించారు. ప్రధాని మోడీ 9
Read Morevikarabad crime: యువతి హత్యలో కీలక మలుపు.. పోలీసుల అదుపులో శిరీష బావ
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్లో దారుణ హత్యకు గురైన యువతి శిరీష బావను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాలు.. జూన్ 10
Read Moreగ్రూప్-1 పరీక్ష.. అరగంట ముందే పేపర్ లాక్కొన్న ఇన్విజిలేటర్ .... న్యాయం చేయాలంటూ అభ్యర్ధుల ఆందోళన
తెలంగాణ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. నిమిషం తర్వాత కూడా లోనికి అనుమతించకపోవడంతో అభ్యర్థులు నిరాశకు గు
Read Moreభాగల్పూర్ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో ప్రయాణికులు
బీహార్లోని భాగల్పూర్ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనతో స్టేషన్ లో కాసేపు భయాందోళన వాతావరణం నెలకొంది. రైల్వే స్టేష
Read Moreప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్
తెలంగాణ గ్రూప్1 ప్రిలిమినరి పరీక్ష ముగిసింది. గతంలో గ్రూప్ 1 పరీక్ష కంటే ఈ సారి పేపర్ ఈజీగా వచ్చిందని గ్రూప్1 ప్రిలిమినరి పరీక్ష రాసిన అభ్యర్థులు పేర్
Read Moreబాసరలో భక్తుల రద్దీ.. తాగునీరు లేక అవస్థలు
నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో జూన్ 11న భక్తుల రద్దీ నెలకొంది. అష్టమికి తోడు, రేపటినుంచే బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ
Read Moreహ్యాట్సాఫ్ సుమతి.. రైల్వే ట్రాక్పై పడుకున్న వ్యక్తిని కాపాడిన లేడీ ఆర్పీఎఫ్ సిబ్బంది
పశ్చిమ బెంగాల్లోని రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది ఒక ప్రయాణికుడిని ప్రమాదం నుంచి రక్షించారు. ఈ ఘటనకు
Read Moreవాహనదారులకు షాక్ .. భారీగా పెరగనున్న టోల్ ఛార్జీలు..
దేశంలోని వాహనదారులకు మరో షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు పెంచనున్నది. ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీలు మారే అవకాశాల
Read More













