Telangana News
టెండు ఆకులతో బీడీల తయారీ.. పచ్చ బంగారంతో కోట్లల్లో ఆదాయం
ఛత్తీస్గఢ్లో వేసవి కాలం రాగానే పచ్చ బంగారం ఉత్పత్తి ప్రారంభమవుతుంది. బస్తర్తో పాటు, మహాసముంద్ జిల్లాలోని అనేక కుటుంబాలు ఈ పచ్చి బంగా
Read Moreకీర్తి సురేశ్ పెళ్లెప్పుడంటే..?
మహానటి తర్వాత దసరాతో మరోసారి సక్సెస్ అందుకుంది కీర్తిసురేశ్. ఇందులో వెన్నెలగా నటించి క్రిటిక్స్ను సైతం మెప్పించింది. ఫేమ్తో పాటుగా కీర్తి చుట్టూ ఎ
Read Moreనన్ను గోల్డెన్ లెగ్ అనకండి : సంయుక్త మీనన్
భీమ్లా నాయక్తో టాలీవుడ్కి పరిచయమైన సంయుక్త మీనన్ ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. తాజాగా విడుదలైన‘విరూపాక్ష’కు కూడా హిట్ టాక్
Read Moreసితారకు బాలీవుడ్ హీరోయిన్ గిఫ్ట్
మహేశ్ బాబు కుమార్తె సితార టాలీవుడ్లో లిటిల్ ప్రిన్సెస్గా మారిపోయింది. చిన్నతనం నుంచే ఎంతో యాక్టివ్గా ఉండే సీతాపాప సెలబ్రెటీల ఫేవరెట్ కూడా. ఈ క్ర
Read Moreపార్లమెంట్ కు మంత్రులు
వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మంది జాతీయ రాజకీయాల్లోకి.. కొందరు ఎమ్మెల్సీలు కూడా హస్తినకే పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో ఈ మేరకు సంకేతాలు ఇవ్వనున్న కే
Read More60 సంవత్సరాల అభివృద్ధిని 6 ఏళ్లలో చేసి చూపించారు : హరీష్ రావు
రాష్టంలో తనకు తెలిసి పార్టీలను రెండు పర్యాయాలు నిలబెట్టిన వాళ్లలో ఒకరు నందమూరి తారకరామారావు, మరొకరు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు ప్రశంసల వర
Read Moreసొంత కుటుంబ సభ్యులే వివేకాను దూరం పెట్టారు : షమీమ్
వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వివేకా రెండో భార్య షమీమ్ సీబీఐకీ కీలక అంశాలతో కూడా వాంగ్మూలం సమర్పించారు. ఈ వాంగ్మూలంలో వివ
Read Moreఏప్రిల్ 23న చేవేళ్లకు అమిత్ షా.. తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఏప్రిల్ 23వ తేదీన చేవెళ్లకు రానున్నారు. ఈనెల 23న లక్ష మందితో చేవెళ్లలో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. చేవెళ్ల బహిరంగ సభ
Read Moreగర్భిణి కడుపులో కర్చీఫ్.. ఇలాంటి ఘటనలు సహజమే : సంజయ్ కుమార్
జగిత్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణి కడుపులో డాక్టర్లు కర్చీఫ్ వదిలేసిన ఘటనపై ఆ జిల్లా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్
Read Moreఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ సాక్స్ లో గోల్డ్ బిస్కెట్..
వింత వింత ఐడియాలతో బంగారం స్మగ్లింగ్ జరుగుతుంది. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అన్నట్లు.. విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొస్తున్నారు కొందరు. షూ సాక్స్ లో
Read Moreఇండియన్ క్లైంబర్ అనురాగ్ మాలూ పరిస్థితి విషమం
గత వారం నేపాల్లోని అన్నపూర్ణ పర్వతం దిగుతుండగా తప్పిపోయిన భారతీయ పర్వతారోహకుడు, రాజస్థాన్లోని కిషన్గఢ్కు చెందిన అనురాగ్ మాలూ&n
Read Moreపింఛను కోసం.. కుర్చీ సాయంతో మండుటెండలో చెప్పులు లేకుండా..
ఒడిశాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలు బ్యాంకు నుంచి పింఛను తీసుకోవడానికి చాలా కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించింది. దీని
Read Moreఢిల్లీ సాకేత్ కోర్టు ఆవరణలో కాల్పులు, మహిళకు గాయాలు
ఢిల్లీ సాకేత్ కోర్టు ఆవరణలో దుండగుడు కాల్పులు జరిపారు. ఈ ఘటన అడ్వకేట్స్ బ్లాక్ వద్ద జరిగినట్టు సమాచారం. ఈ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తి నాలుగు రౌండ్ల క
Read More













