V6 News

Telangana News

ఫార్మా కంపెనీ మూసేయాలని ధర్నా

గండీడ్, వెలుగు: మహమ్మదాబాద్ మండలంలోని దేశాయిపల్లి సమీపంలో ఉన్న ఫార్మా కంపెనీని పూర్తిగా మూసివేయాలని గ్రామస్తులు శుక్రవారం చించోళి ప్రధాన రహదారిపై &nbs

Read More

కేసీఆర్‌తో దోస్తీ చేస్తూనే సమస్యలపై పోరాడుతాం

జనగామ, వెలుగు : సీఎం కేసీఆర్​తో దోస్తీ చేస్తూనే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నార

Read More

ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదనే..

రామడుగు, వెలుగు: తమ గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆఫీసర్లకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని రామడుగు మండలం వన్నారం సర్పంచ్​ జాడి లక్ష్మి

Read More

కుటుంబంతో కలిసి బయటకు రాగా కాలర్​ పట్టి గుంజిన్రు

పెట్రోల్ మీద పోసుకున్న బాధితుడు   పోలీసులను అడ్డుకొని నిరసన తెలిపిన జనాలు అదనపు సిబ్బంది రాకతో ఉద్రిక్తత హనుమకొండ సిటీ, వెలుగు :

Read More

విచారణ అయ్యాక గంటన్నరలోనే పోస్ట్​మార్టం

వరంగల్‍ సిటీ, వెలుగు: వరంగల్‍ ఎంజీఎం హాస్పిటల్​ మార్చురీలో రాత్రిళ్లు కూడా పోస్ట్​మార్టమ్​ చేస్తున్నామని ఎంజీఎం సూపరింటెండెంట్‍ డాక్టర్&zw

Read More

ఘనంగా నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ డే వేడుకలు

హైదరాబాద్, వెలుగు: పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్ఎస్ఐ) ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజి గూడ ప్రెస్​క్లబ్​లో 36వ నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ డే వ

Read More

లారీని ఢీకొట్టి ఆటోలో ఇరుక్కుపోయిన డ్రైవర్

శుక్రవారం రాత్రి శంషాబాద్ పరిధి రాళ్లగూడ నుంచి హిమాయత్ సాగర్ వైపు వెళ్లే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్​లో ఓ లారీ టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ పక్కకు ఆపాడు. అదే

Read More

కూకట్​పల్లి రైతుబజార్​లో ఏటీబీ మిషన్ ప్రారంభం

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్​బీ కాలనీలోని కూకట్​పల్లి రైతుబజార్​లో ఏర్పాటు చేసిన ఏటీబీ(ఎనీ టైమ్ బ్యాగ్) మెషీన్​ను స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Read More

బంగారు సీతారామయ్య

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం స్వర్ణకవచాలు ధరించి బంగారు సీతారామయ్యగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ముందుగా గోదావరి నుంచి తీర

Read More

బూత్​స్థాయిలో కార్యకర్తలు కష్టపడితేనే అధికారం

కోల్​బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు : ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి  పతనం తప్పదని, రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వ

Read More

వాసాలమర్రి అభివృద్ధికి రూ.165 కోట్ల ప్రపోజల్స్.. రూ. 58.57 కోట్లే మంజూరు

సీఎం దత్తత గ్రామం వాసాలమర్రి అభివృద్ధికి రూ.165 కోట్లతో ఆఫీసర్ల ప్రపోజల్స్​ చివరికి రూ. 58.57 కోట్లే మంజూరు చేసిన సర్కారు రూ. 24.24 కోట్లతో 481

Read More

ఐటీ టవర్​తో20 వేల ఉద్యోగాలు

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: వచ్చే నెల 6న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ టవర్ ను ప్రారంభించనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ తె

Read More

ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు నిరసన సెగ

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్​ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ కు శుక్రవారం నిరసన సెగ తగిలింది. ప్రజల సమస్యల తెలుసుకునేందుకు మహబూబాబాద్ మున్సిపాలిటిలోని

Read More