Telangana News
చీరె ధరించి మారథాన్లో రన్నింగ్..41 కి. మీ పరుగు
సాధారణంగా రన్నింగ్ అంటే టీషర్ట్.. స్వెట్ ప్యాంట్ వేసుకుంటారు. కానీ ఓ మహిళ మాత్రం చీర ధరించింది. అదేంటి చీర ధరించి రన్నింగ్ ఎలా చేస్తారు అని అనుకుంటున్
Read Moreరేషన్ షాప్ లో దారుణం.. పురుగుల బియ్యం పంపిణీ
పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం నాసిరకంగా ఉంటున్నాయి. పురుగులు పట్టి తుట్టెలు కట్టి బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా
Read Moreకంటి వెలుగు కార్యక్రమాన్ని విమర్శిస్తూ డాక్టర్ సెల్ఫీ వీడియో
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకంపై ఓ వైద్యుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కంటి వెలుగు కార్యక్
Read Moreఢిల్లీలో ప్రారంభమైన యాపిల్ రెండో రిటైల్ స్టోర్
యాపిల్ ఎట్టకేలకు దేశ రాజధాని ఢిల్లీలో తన రెండవ అధికారిక రిటైల్ స్టోర్ను ప్రారంభించింది. ఢిల్లీలోని సాకేత్లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్
Read Moreకోటి దాటిన హైదరాబాద్ జనాభా..ప్రస్తుతం ఎంతంటే
భాగ్యనగరం..అన్ని మతాలకు అతిథ్యం ఇచ్చే నగరం. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల వారు జీవిస్తుంటారు. అందుకే హైదరాబాద్ను మినీ ఇండియా అంటారు. ఈ నేపథ్యంలో హైదర
Read Moreహైదరాబాద్ లోనూ లేఆఫ్లు.. ఆందోళనలో ఐటీ రంగం
ఆర్థిక మాంద్యం, అనిశ్చితి భయంతో పలు దిగ్గజ కంపెనీలు సైతం తమ సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగుల
Read Moreహైదరాబాద్ మెట్రో స్టేషన్లు కిటకిట.. రైళ్లల్లో ఎక్కలేక ఇబ్బందులు
హైదరాబాద్ మెట్రో రికార్డ్ బ్రేక్ చేసింది. మెట్రో స్టేషన్లకు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. రోడ్లపై పెరుగుతున్న రద్దీతోపాటు ఎండాకాలం కావటంతో.. అందరూ మెట
Read Moreయూకేలో హైదరాబాద్ యువతి మృతి..
యూకేలో హైదరాబాద్ యువతి మృతి చెందింది. సాయి తేజస్వి క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీలో ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ చేస్తోంది. అయితే
Read More‘సియర్’ పోర్టల్ ద్వారా మొబైల్ రికవరీ
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: పోగొట్టుకున్న మొబైల్ను సియర్ పోర్టల్ ద్వారా ట్రేస్చేసి పోలీసులు 24 గంటల్లో బాధితుడికి అందజేశారు. ఈ నెల18 న సాయంత్రం నగరం
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెసా చట్టం అమలవడం లేదు
భద్రాచలం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలకమైన పెసా చట్టం సక్రమంగా అమలు కావడం లేదు. కాంట్రాక్టర్లు ఇసుక రీచ్లలో అక్రమాలకు పాల్పడుతూ.. ఈ
Read Moreసదాశివ నగర్ మండల్ మీటింగ్లో రసాభాస
కామారెడ్డి, వెలుగు: సదాశివనగర్ మండల సర్వసభ్య సమావేశం బుధవారం రసాభాసగా మారింది. ఎంపీపీ అనసూయ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే స్టేజీపై ప్రొటోకాల్పాట
Read Moreకొండగట్టు ఆలయ అధికారుల నిర్లక్ష్యం
కొండగట్టు, వెలుగు: కొండగట్టు ఆలయ చరిత్రలోనే అతి పెద్ద దొంగతనం జరిగినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. ఆలయానికి భద్రత విషయంలో చూసీ చూడనట్లు వ్
Read Moreఆపరేషన్కు ముందే కడుపులో కర్చీఫ్ ఉండొచ్చు..!
జగిత్యాల, వెలుగు: జగిత్యాల ఆసుపత్రిలో మూడో కాన్పు చేసుకున్న నవ్య శ్రీకి గతంలోనే రెండు కాన్పులు జరిగాయని, ఆ కాన్పుల్లో కర్చీప్ మరిచి ఉండొచ్చని జ
Read More













