Telangana News
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి.. రూ. 7.8 లక్షలు పోగొట్టుకున్నడు
వైరా, వెలుగు: సైబర్నేరగాళ్ల వలలో చిక్కి ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రూ. 7.8 లక్షలు పోగొట్టుకున్నాడు. వైరా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైరాలోని పాత
Read Moreసుల్తానాబాద్ గోదాంపై తనిఖీలు.. బయటపడ్డ బాగోతం
సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పౌరసరఫరాల శాఖ మండల్ లెవెల్ స్టాక్ పాయింట్(ఎంఎల్ఎస్) గోదాంలో మంగళవారం రాష్ట్ర స్థాయి ఎన
Read Moreకేయూ బడ్జెట్ రూ.389.53 కోట్లు
సగానికిపైగా జీతాలు, పింఛన్లకే కేటాయింపు పరీక్షలు, అకడమిక్ ఫీజులతో స్టూడెంట్లపై రూ.65.62 కోట్ల భారం హనుమకొండ/ కేయూ క్యాంపస్, వెలుగు: 2023&nd
Read Moreఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చినా తగ్గని ట్రాఫిక్
గంటకు 20 కి.మీ మించని వెహికల్ స్పీడ్ రద్దీతో వాహనదారులకు ఇబ్బందులు గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్లో ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు.
Read Moreఎయిర్ పోర్టులో 840 గ్రాముల గోల్డ్ సీజ్..ఇద్దరు అరెస్ట్
శంషాబాద్, వెలుగు: అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర
Read Moreకూలీల ఆటోను ఢీకొన్న కారు..ముగ్గురి పరిస్థితి విషమం..
హన్మకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పరకాల- భూపాలపల్లి ప్రధాన రహదారి చలివాగు వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు కూలీలకు
Read Moreహాల్మార్క్డ్ గోల్డ్ జ్యుయెలరీకి ఆరంకెల హెచ్యూఐడీ తప్పనిసరి
పొడగింపు ప్రసక్తే లేదు బీఐఎస్ చీఫ్ప్రమోద్ కుమార్ తివారీ న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్చెయిన్, బ్రెయిన్ కంప్యూటింగ్
Read Moreపెట్రోల్ కోసం వచ్చి.. బంకు సిబ్బందిపై దుండగుల దాడి
జగిత్యాల జిల్లా : మెట్ పల్లి బస్టాండ్ సమీపంలోని భారత్ పెట్రోల్ పంప్ పై అర్థరాత్రి నలుగురుదుండగులు దాడి చేశారు. మద్యం మత్తులో పెట్రోల్ కోసం నలుగుర
Read Moreవృద్ధులే టార్గెట్గా స్నాచింగ్లు
రద్దీ ఏరియాల్లో సెల్ఫోన్లు, పర్సులను కొట్టేస్తున్న గ్యాంగ్ ఇద్దరు అరెస్ట్.. 34.3 తులాల బంగారం స్వాధీనం హైదరాబాద్&z
Read Moreకొట్లాడుకున్న వికారాబాద్ బీఆర్ఎస్నేతలు
వికారాబాద్, వెలుగు: వికారాబాద్లో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ మద్దత
Read More‘మీతో మా జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణ
ఖైరతాబాద్, వెలుగు: టీయూడబ్ల్యూజే, మెఫీ, హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు సీహెచ్ రాజేశ్వరరావు సంస్మరణ సభ మంగళవారం సోమాజిగూడ ప్
Read Moreఫ్యాన్సీ నంబర్ల వేలం.. రూ.3.5 లక్షలు పలికిన 9999
హైదరాబాద్, వెలుగు : ఫ్యాన్సీ నంబర్ల వేలంతో ఖైరతాబాద్ ఆర్టీఏ ( సెంట్రల్ జోన్, టీఎస్ 09)కు రూ.22,07,588 ఇన్కమ్ వచ్చిందని జాయింట్ ట్రాన్స్పోర్ట్
Read Moreశ్రీరామనవమి శోభాయాత్ర.. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీరామనవమి శోభాయాత్ర నేపథ్యంలో సీతారాంబాగ్ నుంచి కోఠి వరకు డైవర్షన్ హైదరాబాద్,వెలుగు: శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా సిటీల
Read More













