Telangana News
కోర్టు తీర్పును బట్టి ఎన్నికలపై నిర్ణయం : వయనాడ్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు పడడంతో వయనాడ్ ఉప ఎన్నికపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్న కేరళ&n
Read Moreపేపర్ల లీకేజీని నిరసిస్తు దీక్ష చేపట్టిన ఓయూ విద్యార్థులు
TSPSC పేపర్ల లీకేజీని నిరసిస్తు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల అందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 29వ తేదీన బుధవారం హైదరాబాద్ ఉస్మానియా యూని
Read MoreAkanksha Dubey case: ఆ 17 నిమిషాల్లో ఏం జరిగింది.. నటి మరణంలో అతనెవరు?
ఆత్మహత్యకు పాల్పడిన భోజ్పురి నటి ఆకాంక్ష దుబే కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. 'మేరీ జంగ్ మేరా ఫైస్లా'తో పరిశ్రమలోకి అడుగుపెట్టిన 25 ఏళ్ల
Read Moreస్కూటీలో పెట్టిన 5లక్షలు మాయం
కాజీపేట, వెలుగు: బ్యాంకులో డాక్యుమెంట్ల చలాన్లు కట్టేందుకు స్కూటీలో పెట్టిన రూ.5 లక్షలు చోరీకి గురైన ఘటన కాజీపేట పీఎస్లో జరిగింది. ఎస్సై ప్రమోద్ కుమా
Read Moreరూ.5 వేల ఉంగరం పోయిందని.. స్టూడెంట్ ఆత్మహత్య
నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో గోల్డ్ రింగ్ కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు తిడతారని భయపడిన ఓ యువతి ఉరేసుకుంది. ఎస్సై కూచి
Read Moreవిద్యుత్ కాంతులతో వెలుగుతున్న భద్రాద్రి ఆలయం
భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ ఘట్టానికి సమయం దగ్గరపడుతుంది. భద్రాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ కాంతుల మధ
Read Moreపునరుద్ధరణ తర్వాత యాదాద్రికి కోట్లల్లో ఆదాయం
తెలంగాణలో తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన యాదాద్రి ఆలయ పునరుద్ధరణ తర్వాత చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేవలం అభివృద్ధిలోనే కాదు శ్రీ లక్ష్మీ నరసింహ స్
Read More24 గంటల్లో 2 వేల 151 మందికి కరోనా..
దేశంలో కరోనా బారిన పడుతున్న జనం సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. 24 గంటల్లోనే అంటే.. 2023, మార్చి 28వ తేదీ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 2 వేల 151 మంది కరోనా
Read Moreపందిని తిని చిరుత మృతి
నల్లగొండ మండలం చందనపల్లి మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ సమీపంలో చిరుత పులి మృతి కలకలం రేపింది. డంపింగ్ యార్డ్ పక్కన ఊర పందిని తిని వారం పది రోజుల క్
Read Moreపుప్పాలగూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
రంగారెడ్డి జిల్లా : మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో ఔటర్ రింగ్ రోడ్ సైకిల్ ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తులు టీన్ షెడ్లు నిర్మించారు. దీన
Read Moreఅన్న ఇంటికే కన్నం వేసిండు
75 గ్రాముల బంగారం, రూ.1.4 లక్షల చోరీ హనుమకొండ, వెలుగు: అప్పులు తీర్చేందుకు అన్న ఇంట్లోనే చోరీకి పాల్పడిన తమ్ముడిని పోలీసులు 24 గంటల్లోనే అరెస్
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుతో మునిగిన పాడి రైతులు
డెయిరీ యూనిట్ల కోసమంటూ రూ. 3.5 లక్షల చొప్పున వసూలు బెల్లంపల్లి ఎమ్మెల్యే, డెయిరీ నిర్వాహకుల పరస్పర ఆరోపణలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మ
Read Moreహామీలు నెరవేర్చేవరకు దీక్షలు విరమించం
కలెక్టర్, ఆఫీసర్లతో నిర్వాసితుల వాగ్వాదం యాదగిరిగుట్ట, వెలుగు: బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న లప్పనాయక్ తండా గ్రామస్తులకు
Read More













