Telangana News
TSPSC బోర్డు సభ్యులకు సిట్ నోటీసులు
TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులను పూర్తి స్థాయిలో విచారించలేదు అధికారలు. అంతేకాదు TSPSC బోర్టు అ
Read Moreఏంది బాస్.. మళ్లీ కరోనా వస్తుందా.. వరసగా రెండో రోజూ 3 వేలు దాటిన కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. ఒకటీ అరా కాకుండా.. వేల సంఖ్యలో రోజువారీ కేసులు నమోదు కావటం కలకలం రేపుతోంది. మార్చి 29వ తేదీ 3 వేల పాజిటివ్
Read Moreకబేళాల్లోనే కోళ్లను కోయాలి.. చికెన్ షాపుల్లో కాదు : గుజరాత్ కోర్టు
కోళ్లను పౌల్ట్రీ షాపుల్లో కోయరాదని ఆదేశిస్తూ గుజరాత్ కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కబేళాలకు బదులుగా చికెన్ షాపుల్లో పౌల్ట్రీ పక్షులను వధించడాన్ని
Read MoreNo Bag Day : బకెట్లు, ఫ్రెషర్ కుక్కర్, షూ బాక్సులతో కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు
విద్యార్థులు కళాశాలకు లేదా పాఠశాలకు మామూలుగా పుస్తకాలను బ్యాగుల్లో పెట్టుకుని వస్తారు. కానీ చెన్నైలోని ఓ కళాశాల విద్యార్థులు మాత్రం బుక్స్ ను లాండ్రీ
Read More'బలగం’ మొగిలయ్య అనారోగ్యంపై స్పందించిన హరీష్ రావు
'బలగం' సినిమాలో నటించి, అందర్నీ కంటతడి పెట్టించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. వీ6, వెలుగు వార్తా ఛానెల
Read Moreమధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రమాదం.. బావిలో పడ్డ 25మంది భక్తులు
శ్రీరామనవమి వేళ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రమాదం చోటుచేసుకుంది. స్నేహ్ నగర్ సమీపంలోని పటేల్ నగర్లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్
Read Moreపెరుగు ప్యాకెట్లపై 'దహీ' పేరు ఉండాలన్న ఎఫ్ఎస్ఎస్ఏఐ.. ఆగ్రహించిన తమిళనాడు
హిందీ భాషపై తమిళనాడులో మరోసారి వివాదం మొదలైంది. పెరుగు ప్యాకెట్లపై దహీ అనే పదం ముద్రించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI )
Read Moreపేపర్ లీకేజీలో డబ్బుల డీల్స్ : ఏఈ పేపర్ కోసం రూ.25 లక్షలు వసూలు
TSPSC పేపర్ లీకేజీ కేసులో ముగ్గురు నిందితుల కస్టడీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. మార్చి 30వ తేదీ గురువారం నిందితులను CCS నుంచి హిమాయత్ నగర్ సిట్ ఆఫీ
Read MoreToll Plaza Charges : హైదరాబాద్ టు విజయవాడ.. భారీగా పెరిగిన టోల్ ఛార్జీ
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు 5శాతానికి పెంచింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలవుతాయని ప్రకటించింది. ప్రతి ఆర్థిక సంవత
Read Moreప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు.. దేశ వ్యాప్తంగా అంటించాలని ఆప్ నిర్ణయం
బీజేపీ, ఆప్ కి మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది. మొన్నటివరకు ఢిల్లీకే పరిమితమైన ఈ వార్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది. అ
Read Moreఇన్ స్టా క్వీన్.. తొమ్మిదేళ్ల చిన్నారి.. 15 నిమిషాల్లో ఆత్మహత్య.. అసలు ఏం జరిగింది
ఊరికే కోపాలు వచ్చేస్తున్నాయి.. ఊ అన్నా తప్పే.. ఆ అన్నా తప్పే.. పెద్దలు నోరు తెరిస్తే చాలు ఇక మొదలెట్టాశాడు అంటూ నిట్టూర్పులు.. ఈ తరం పిల్లలు ఇదే విధంగ
Read Moreవేళ్లు నరికి..గొంతు కొసి.. జగిత్యాలలో దారుణ హత్య
రోజురోజుకు మనుషుల్లో మానవత్వం పోయి క్రూరత్వం పెరిగిపోతుంది. క్షణికావేశంలో ఇతరుల ప్రాణాలు తీయడానికి వెనకాడడం లేదు. డబ్బు కోసం, భూమి కోసం, కారణం ఏదైనా ఇ
Read Moreఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు శరత్ బాబు
సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్
Read More













