V6 News

Telangana News

జాతీయ రాజకీయాల్లో లిక్కర్​ స్కామ్​ ఎఫెక్ట్​ ఎంత?

నిజాయతీ అనే ఇమేజ్​తో రాజకీయాల్లోకి వచ్చి ఢిల్లీ, పంజాబ్​లో అధికారం చేపట్టిన ఆప్​ అధినేత కేజ్రీవాల్, ఉద్యమ నేతగా ఎదిగి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన బీఆర్ఎస

Read More

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ట్రైనింగ్

సెల్ఫ్​ డిఫెన్స్​ ట్రైనింగ్​ తీసుకుంటున్న వారు పెరుగుతున్నరు హైదరాబాద్, వెలుగు: అత్యాచారాలు, లైంగిక దాడి ఘటనలు పెరిగిపోవడంతో సిటీలోని బాలికలు,

Read More

ఉపాధి హామీ కూలీ రేట్ల పెంపు

తెలంగాణలో రోజుకు రూ.272 గెజిట్ విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ కూ లీలకు ఈ ఏడాది చెల్లించనున్న రోజు కూలీని కేంద్ర పంచాయతీర

Read More

భద్రకాళి చెరువులో మురుగు!

నేరుగా కలుస్తున్న డ్రైనేజీ వాటర్ అదే నీటిలో తెప్పోత్సవాలు, తీర్థ చక్ర స్నానాలు పట్టించుకోని లీడర్లు, ఆఫీసర్లు హనుమకొండ, వెలుగు: భక్తులు ఎం

Read More

సాగర్​ కుడి కాలువ నుంచి నీటి తరలింపు ఆపండి : కృష్ణా బోర్డు

ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశం హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్​ కుడి కాలువ నుంచి నీటి తరలింపును నిలిపివేయాలని ఏపీని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఇ

Read More

ఫీజుల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్న టీఏఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌సీ

హైదరాబాద్, వెలుగు: ఆయుష్, అల్లోపతి మెడి కల్ కోర్సుల ఫీజులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.లక్షల్లో ఫీజులు ఉండగా, మరోసారి ఫీజుల పెంపు అంశాన్ని త

Read More

గాంధీ ఆస్పత్రిలో కరోనా సిబ్బంది తొలగింపు

244 మందికి టర్మినేషన్​ లెటర్లు​ కాంట్రాక్టు పొడిగింపునకు రాష్ట్ర సర్కారు నో పద్మారావునగర్​, వెలుగు: గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఒప్పందంపై ప

Read More

6,392 బడుల్లో ఒక్కరే టీచర్

రెండేండ్లలో 33% పైనే పెరిగినయ్ సింగిల్ టీచర్ స్కూళ్ల జాబితాలో దేశంలో ఏడో స్థానంలో తెలంగాణ పార్లమెంట్‌‌లో వెల్లడించిన కేంద్ర విద్యాశాఖ

Read More

ఉద్యోగులే ప్రశ్న పత్రాలు లీక్ చేసి వ్యాపారం చేస్తున్నారు: కోదండరాం

టీఎస్పీఎస్సీ విషయంలో ఉద్యోగులే ప్రశ్న పత్రాలు లీక్ చేసి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. మార్చి 31వ తేదీ శుక్ర

Read More

తెలంగాణ ఎంసెట్ పరీక్షల తేదీల్లో మార్పులు

టీఎస్ ఎంసెట్( TS EAMCET ) ప‌రీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప

Read More

మేము ఎవరికీ డేటా ఇవ్వలేదు: సిట్

TPCC చీఫ్ రేవంత్ రెడ్డి మార్చి 31వ తేదీన సిట్ పై చేసిన ఆరోపణలకు సిట్ అధికారలు స్పదించారు. తాము ఎవరికి డేటా ఇవ్వలేదని కోర్టుకు నివేదికను ఇస్త

Read More

రైతన్నకు అండగా నిలిచిన పోలీసులు

రైతన్నకు అండగా నిలిచారు మఠంపల్లి పోలీసులు. రఘునాథపాలెంలో మార్చి 31వ తేదీ శుక్రవారం జోరు వర్షం కురిసింది. ఈ క్రమంలో తడుస్తున్న  మిర్చి పంటను పట్టా

Read More

దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బీజేపీ కార్యాలయాలు: జేపీ నడ్డా

భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బీజేపీ కార్యాలయాలు నిర్మి

Read More