Telangana News
జాతీయ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ ఎంత?
నిజాయతీ అనే ఇమేజ్తో రాజకీయాల్లోకి వచ్చి ఢిల్లీ, పంజాబ్లో అధికారం చేపట్టిన ఆప్ అధినేత కేజ్రీవాల్, ఉద్యమ నేతగా ఎదిగి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన బీఆర్ఎస
Read Moreఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ట్రైనింగ్
సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్న వారు పెరుగుతున్నరు హైదరాబాద్, వెలుగు: అత్యాచారాలు, లైంగిక దాడి ఘటనలు పెరిగిపోవడంతో సిటీలోని బాలికలు,
Read Moreఉపాధి హామీ కూలీ రేట్ల పెంపు
తెలంగాణలో రోజుకు రూ.272 గెజిట్ విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ కూ లీలకు ఈ ఏడాది చెల్లించనున్న రోజు కూలీని కేంద్ర పంచాయతీర
Read Moreభద్రకాళి చెరువులో మురుగు!
నేరుగా కలుస్తున్న డ్రైనేజీ వాటర్ అదే నీటిలో తెప్పోత్సవాలు, తీర్థ చక్ర స్నానాలు పట్టించుకోని లీడర్లు, ఆఫీసర్లు హనుమకొండ, వెలుగు: భక్తులు ఎం
Read Moreసాగర్ కుడి కాలువ నుంచి నీటి తరలింపు ఆపండి : కృష్ణా బోర్డు
ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశం హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటి తరలింపును నిలిపివేయాలని ఏపీని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఇ
Read Moreఫీజుల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్న టీఏఎఫ్ఆర్సీ
హైదరాబాద్, వెలుగు: ఆయుష్, అల్లోపతి మెడి కల్ కోర్సుల ఫీజులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.లక్షల్లో ఫీజులు ఉండగా, మరోసారి ఫీజుల పెంపు అంశాన్ని త
Read Moreగాంధీ ఆస్పత్రిలో కరోనా సిబ్బంది తొలగింపు
244 మందికి టర్మినేషన్ లెటర్లు కాంట్రాక్టు పొడిగింపునకు రాష్ట్ర సర్కారు నో పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఒప్పందంపై ప
Read More6,392 బడుల్లో ఒక్కరే టీచర్
రెండేండ్లలో 33% పైనే పెరిగినయ్ సింగిల్ టీచర్ స్కూళ్ల జాబితాలో దేశంలో ఏడో స్థానంలో తెలంగాణ పార్లమెంట్లో వెల్లడించిన కేంద్ర విద్యాశాఖ
Read Moreఉద్యోగులే ప్రశ్న పత్రాలు లీక్ చేసి వ్యాపారం చేస్తున్నారు: కోదండరాం
టీఎస్పీఎస్సీ విషయంలో ఉద్యోగులే ప్రశ్న పత్రాలు లీక్ చేసి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. మార్చి 31వ తేదీ శుక్ర
Read Moreతెలంగాణ ఎంసెట్ పరీక్షల తేదీల్లో మార్పులు
టీఎస్ ఎంసెట్( TS EAMCET ) పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప
Read Moreమేము ఎవరికీ డేటా ఇవ్వలేదు: సిట్
TPCC చీఫ్ రేవంత్ రెడ్డి మార్చి 31వ తేదీన సిట్ పై చేసిన ఆరోపణలకు సిట్ అధికారలు స్పదించారు. తాము ఎవరికి డేటా ఇవ్వలేదని కోర్టుకు నివేదికను ఇస్త
Read Moreరైతన్నకు అండగా నిలిచిన పోలీసులు
రైతన్నకు అండగా నిలిచారు మఠంపల్లి పోలీసులు. రఘునాథపాలెంలో మార్చి 31వ తేదీ శుక్రవారం జోరు వర్షం కురిసింది. ఈ క్రమంలో తడుస్తున్న మిర్చి పంటను పట్టా
Read Moreదేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బీజేపీ కార్యాలయాలు: జేపీ నడ్డా
భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బీజేపీ కార్యాలయాలు నిర్మి
Read More













