V6 News

Telangana News

మరోసారి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన రాజాసింగ్... కేసు నమోదు

గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. మార్చి30న శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో రాజాసింగ్ చేసిన ప్రసంగం వివాదాస్పదంగా ఉందంటూ పోలీసులు

Read More

పార్ట్ టైమ్ జాబ్ ఉచ్చులో నగర టెకీల బ్యాంకు బ్యాలెన్స్ ఖతం

రోజురోజుకూ పార్ట్ టైమ్ జాబ్ స్కాంకు బలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీని వల్ల గత వారం రోజుల్లోనే 80మందికి పైగా బాధితుల బ్యాంక్ బ్యాలెన్సీ ఖాళీ అయింద

Read More

అనాకాడెమీ వ్యవస్థాపకులతో పాటు టీం లీడర్స్ జీతాల్లో 25శాతం కోత

ఆర్థిక మాంద్యం భయంతో ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలతో పాటు మరికొన్ని స్టార్టప్ లు సైతం తమ ఉద్యోగులను తగ్గించుకునే లేదా తీసివేసే పనిలో పడ్డాయి. అలాంటి వాటిల

Read More

మద్యం మత్తులో మహిళను హత్య చేసిన వ్యక్తి

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూఫ్ఖాన్ పేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. చంద్రమౌళి అనే వ్యక్తి మద్యం మత్తులో తను సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడు

Read More

కెనడా నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తూ మృత్యువాత

కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ ఓ భారతీయ కుటుంబంతో సహా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. వీరంతా కలిసి సెయింట్ లారెన్స్ నది మీదుగా పడవ ప్రయాణ

Read More

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జానా, గుత్తా కొడుకులు రె‘ఢీ’

తన కొడుకు పోటీ చేస్తాడని ప్రకటించిన కాంగ్రెస్​ సీనియర్​ నేత కె. జానారెడ్డి ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోకి దిగిన మండలి చైర్మన్​  గుత్తా సుఖేం

Read More

 రియల్​ ఎస్టేట్​ డల్​.. పడిపోయిన రెవెన్యూ

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు తగ్గిన ఆదాయం పెట్టుబడుల్లో స్తబ్దతే కారణం  అమ్మేవారు తప్ప కొనేవారు లేరు  రూ.230 కోట్ల నుంచి రూ.224

Read More

లెక్కలు చెప్పరు...చిక్కులు విప్పరు

మున్సిపాలిటీల్లో పెరుగుతున్న ఆడిట్‌‌‌‌‌‌‌‌ ఆబ్జెక్షన్స్ రికవరీకి ఆఫీసర్ల వెనుకంజ మెట్పల్లి,వెలుగు:&n

Read More

అంతర్గత రోడ్లను  పట్టించుకోవట్లే

రద్దీకి అనుగుణంగా రోడ్లను నిర్మించలేకపోతున్న బల్దియా  మెయిన్ రోడ్లకే రూ. కోట్లు ఖర్చు తాజాగా 450 కి.మీ మేర రోడ్ల మెయింటెనెన్స్​ను  ఏజ

Read More

ఓటర్ల నాడి తెలుసుకునేందుకు నేతల పాట్లు

గ్రామాల్లో సర్వే బృందాల హల్ చల్  ఒక పక్క ఫోన్లలో మరో పక్క సోషల్ మీడియాలో .. వనపర్తి, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష

Read More

జీహెచ్ఎంసీ 2022–23 కలెక్షన్​ రూ.1,640 కోట్లు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. అధికారులు 2 వేల కోట్లు కలెక్ట్​ చ

Read More

473 గ్రామాలకు  బస్సు వస్తలే!

30 శాతం ఊర్ల ముఖం చూడని ‘పల్లె వెలుగు’ ప్రయాణికులను పొలిమేర కాడ్నే వదిలేస్తున్న బస్సులు పరీక్షల టైంలో స్టూడెంట్ల పరేషాన్.. ప్రైవేట్

Read More

మంచిర్యాల రైల్వే స్టేషన్​కు ఇక మంచిరోజులు

అమృత్​ భారత్​ స్టేషన్​ స్కీంలో అభివృద్ధికి ఎంపిక త్వరలోనే అన్ని రకాల వసతులతో మారనున్న రూపురేఖలు  మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల రైల్వేస్ట

Read More