Telangana

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యింది. మార్చి 4, 5వ తేదీల్లో ప్రధాని మోదీ రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్

Read More

ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా.. ఒకరు మృతి

ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం

Read More

బోధన్​మండలంలో..పల్లెప్రగతి పనులను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్

​బోధన్,​ వెలుగు : బోధన్​మండలంలోని ఏరాజ్​పల్లి గ్రామాన్ని  ట్రైనీ ఐఏఎస్​ కిర్మాయి సందర్శించారు. గ్రామంలోని పల్లెప్రగతి పనులను పరిశీలించారు. నర్సరీ

Read More

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన ఉండాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ములుగు, వెలుగు : ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకొని   క్రమశిక్షణ పాటించాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం ఆర్థిక అక్ష

Read More

బాల్కొండ మండలంలో..కుక్కలు దాడిలో 18 మేకపిల్లల మృత్యువాత

బాల్కొండ, వెలుగు : బాల్కొండ మండల కేంద్రంలోని సిరికంటి శ్రీకాంత్ కు చెందిన మేకపిల్లలు మంగళవారం కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి. యాదవ సంఘం వద్ద అతడి ఇంట

Read More

సామాన్యుని కేంద్రంగా పరిశోధనలు జరగాలి : తాటికొండ రమేశ్​

     కేయూ వీసీ ప్రొఫెసర్​ తాటికొండ రమేశ్​     వర్సిటీలో రెండు రోజుల పాటు జాతీయ సదస్సు హసన్​ పర్తి, వెల

Read More

బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న  సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుందని.. అయితే, కాంగ్రెస్ కార్యకర్తలు బండి సంజయ్ యాత్రను అడ్డ

Read More

మహబూబాబాద్ జిల్లాలో..30క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత

నర్సింహులపేట, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలో 30క్వింటాళ్ల నల్ల బెల్లాన్ని పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని జయపురం, రామన్నగూడెం క

Read More

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కృషి : సంజీవరెడ్డి

    ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి యాదగిరిగుట్ట, వెలుగు : వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్ర

Read More

తాగునీటి ఎద్దడి లేకుండా  చర్యలు చేపట్టాలి : కలెక్టర్ డేవిడ్

    అడిషనల్​ కలెక్టర్ డేవిడ్ మహబూబాబాద్,వెలుగు : వేసవిలో తాగునీటి కొరత రాకుండా ప్రత్యామ్నాయ  ఏర్పాట్లు చేయాలని  

Read More

ఎంపీ బండి సంజయ్ పై పోలీసులకు ఫిర్యాదు

ఎల్కతుర్తి, వెలుగు : మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అవమానించారని కాంగ్రెస్ నాయకుల

Read More

ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు..

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీ వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన చత్రపతి శివాజీ విగ్రహావిష్క

Read More

విజయ సంకల్ప యాత్రను సక్సెస్- చేయాలి : సంకినేని వెంకటేశ్వరరావు

    బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని   సూర్యాపేట, వెలుగు :  రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలనే లక్ష్

Read More