V6 News

Telangana

ఒక్కో ఆఫీసు..ఒక్కో చోట! .. సొంత భవనంలేని హెచ్ఎండీఏ

అమీర్ పేటలోని కమర్షియల్ ​కాంప్లెక్స్​లో సంస్థ హెడ్డాఫీసు  సిటీలో వివిధ ప్రాంతాల్లో జోనల్ ఆఫీసులు అధికారులకు, సందర్శకులకు తప్పని ఇబ్బందులు 

Read More

విప్​గా బీర్ల ఐలయ్య బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం అసెంబ్లీలో తనకు కేటాయించిన చాంబర్ లో ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మ

Read More

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవా

Read More

రూ.274.89 కోట్లతో నిజామాబాద్ కార్పొరేషన్ ​బడ్జెట్​కు ఆమోదం

గవర్నమెంట్​ గ్రాంట్ల ద్వారా రూ.177 కోట్లు ట్యాక్స్​ల రూపంలో రూ.90.09 కోట్లు  డిపాజిట్లు, లోన్ల​ ద్వారా రూ.7.20 కోట్ల నిధుల సమీకరణ మేయర్​

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొలువుదీరిన తల్లులు

వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల

Read More

సాగర్​ డ్యామ్​ను సందర్శించిన కేఆర్ఎంబీ బృందం

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యామ్ ను కృష్ణా రివర్​మేనేజ్​మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) అధికారుల బృందం  గురువారం సందర్శించింది. త

Read More

సమ్మక్క, సారలమ్మ జాతరకు రూ.50 లక్షలు

జ్యోతినగర్, వెలుగు: రామగుండం నియోజకవర్గంలోని  గోలివాడ, గోదావరిఖని(జనగాం)లో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర కోసం రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ నుంచి న

Read More

గద్దెలపై సమ్మక్క సారక్క.. దర్శనానికి బారులుదీరిన భక్తులు

ఉమ్మడి జిల్లాలో కిటకిటలాడుతున్న జాతరలు కరీంనగర్‌‌‌‌‌‌‌‌/ కొత్తపల్లి/గొల్లపల్లి, వెలుగు: కరీంనగర్

Read More

నార్నేలో సీలింగ్ ల్యాండ్స్‌‌!..సర్కారు సర్వేలో బయటపడుతున్న అక్రమాలు

4.10 ఎకరాలు స్వాధీనం చేసుకున్న రెవెన్యూ ఆఫీసర్లు 312 ఎకరాల్లో అనుమతి లేకుండా ప్లాట్లు చేసిన సంస్థ 700 ఎకరాల భూదాన్ ​ల్యాండ్‌‌‌&z

Read More

బీజేపీ పాలనలో దేశం దూసుకెళ్తోంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

కాగజ్​నగర్, వెలుగు: తొమ్మిదిన్నరేండ్ల బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని, ప్రపంచంలోనే శక్తివంతమైన ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారని

Read More

కొత్తగూడెంలో నిరు పేదలకు పట్టాలిచ్చిన్రు..హద్దులు మరిచిన్రు

కొత్తగూడెం పట్టణంలో నిరుపేదలకు ఒక్కొక్కరికీ 75 గజాల చొప్పున ఇండ్ల స్థలం కేటాయింపు  1,891 మంది నుంచి దరఖాస్తుల వస్తే 800 మంది సెలక్ట్​ &nbs

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్ సూసైడ్

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్ట్​ఇయర్ చదువుతున్న సహస్ర అనే స్టూడెంట్ గురువారం రాత్రి తన గదిలో ఆత్మహత్య చేసుకుంది.

Read More

కొడుకులు మాట వినట్లేదని తండ్రి ఆత్మహత్య

ఆత్మకూరు, వెలుగు: ఆస్తి పంపకాల విషయంలో కొడుకులు తన మాట వినలేదని ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మం

Read More