Telangana
బాధితులకు ఇండ్లు నిర్మించి ఇస్తాం : పొన్నం ప్రభాకర్
కరీంనగర్: అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. కరీంనగర్ ఆదర్శనగ
Read Moreఫాలీ నారీమన్ ఇక లేరు.. అనారోగ్యంతో కన్నుమూత
న్యాయనిపుణుడిగా ఖ్యాతి రాజ్యసభ సభ్యుడిగానూ సేవలు ఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ మాజీ సభ్యుడు ఫాలీన
Read Moreకన్నెపల్లి కల్పవల్లి.. ఈ రాత్రే మేడారం గద్దెకు
మేడారం టీం: మేడారం భక్త జనసంద్రమైంది. ఈ రాత్రికి కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ గద్దెకు చేరుకోవడంతో మహాజాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఇవాళ ఉదయం 11 గంటల స
Read Moreకిషన్ రెడ్డీ.. టచ్ చేసి చూడు .. నామరూపాల్లేకుండా చేస్తం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని పడగొడ్తమన్నట్టుగా కిషన్ రెడ్డి మ
Read Moreతెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలి : సీఎం రేవంత్ రెడ్డి
వందేండ్ల భవిష్యత్ కు ప్రణాళికలు పెట్టుబడులకు సర్కారు నుంచి రక్షణ అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టాం జహీరాబాద్ లో నిమ్స్ కు
Read Moreజనసంద్రమైన జంపన్నవాగు.. భారీగా తరలివచ్చిన జనం
మేడారం జాతరకు వచ్చిన భక్తులతో ఇవాళ జంపన్నవాగు జన సంద్రమైంది. మేడారం వన దేవతల దర్శనానికి వచ్చిన భక్తులు మొదట జంపన్నవాగు వద్దకు చేరుకుని అక్కడ పుణ్య స్న
Read Moreపొత్తులపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
లోక్ సభ ఎన్నికల్లో పొత్తులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి. పొత్తులపై పార్టీల అధినేతలు చూసుకుం
Read Moreజగ జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి ఉస్మానియా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది. జగజ్యోతిని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జ్యోత
Read Moreఉక్రయిన్ లో చిక్కకున్న భారతీయులను వెనక్కి తీసుకురావాలి : అసదుద్దీన్ ఓవైసీ
బ్రతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఏజెంట్ చేతులో మోసపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేం
Read Moreదుబాయ్ జైలు నుంచి విడుదల.. 18 ఏళ్ల తరువాత సొంతూళ్లకు సిరిసిల్ల వాసులు
దాదాపు 18 ఏళ్ల తరువాత దుబాయ్జైలు నుంచి విడుదలై తెలంగాణ వాసులు సొంతింటికి చేరుకున్నారు. సుదీర్ఘకాలంజైలులో మగ్గిపోయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన
Read Moreడ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. 2 లక్షల 50 వేల మెడిసిన్ల సీజ్
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఖమ్మం, సంగారెడ్డి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని రైడ్స్ కొనసాగుతున్న
Read Moreఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా ఎర్రుపా
Read Moreఅమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగున పడేసింది : బండి సంజయ్
నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని సంకల్పంతో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అమరవీరుల త్యాగాల
Read More













