Telangana
గత ప్రభుత్వం చేతగాని తనంతో RRR పని ఆగిపోయింది : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
బీఆర్ఎస్ నేతల పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి నిధులను తీసుకోవడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
Read Moreస్కిల్ డెవలప్ మెంట్ కోసం రూ.2వేల కోట్ల పెట్టుబడులు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి ముందుకు నడుస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం హైదరాబాద్ లో సీఐఐ తెలం
Read Moreహైదరాబాద్ పాత బస్తీలో అగ్నిప్రమాదం..
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాతబస్తీ బండ్ల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆర్టీఏ ఆఫీస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆర్టీఏ ఆఫీస
Read Moreమేడారం జాతర: కన్నేపల్లి సారాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21న ప్రారంభమైన మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరగనున్న ఈ జ
Read Moreకుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనిల్ యాదవ్..
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం ఉ
Read Moreములుగు జిల్లాలో నాలుగు రోజుల మేడారం సెలవులు : ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు ములుగు, వెలుగు : మేడారం మహాజాతర నేపథ్యంలో జిల్లాలో నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్
Read Moreఎంపీ అర్వింద్ పేపర్ పులి : మానాల మోహన్రెడ్డి
నిజామాబాద్, వెలుగు: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల ప్రజలు ఎంపీ అర్వింద్కు కర్రుకాల్చి వాత పెట్టారని, లోక్సభ ఎన్నికల్లోనూ మూడో స్థానానికి పరిమిత
Read Moreసీతక్క పై ఆరోపణలు చేస్తే ఊరుకోం : నాసిరెడ్డి సాంబశివరెడ్డి
మంగపేట, వెలుగు: మంత్రి సీతక్క పై ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని జాతీయ మిర్చి టాస్క్ పోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. మ
Read Moreవీధి కుక్కలను చంపించిన ఘటనలో మచ్చర్ల వీడీసీపై కేసు
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మండలం మచ్చర్లలో వీధి కుక్కలను చంపించిన ఘటనలో గ్రామాభివృద్ధి కమిటీపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. నాలుగు రోజుల కి
Read Moreపంచాయతీలు, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తం : సిరిసిల్ల రాజయ్య
హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి తనవంతుగా కృషి చేస్తానని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల ర
Read Moreయువతకు ఉపాధి కల్పనకు కృషి : కుందూరు జానారెడ్డి
హాలియా, వెలుగు: స్కిల్ డెవలప్మెంట్ప్రోగ్రాం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి చ
Read Moreయాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.1.77 కోట్ల ఆదాయం వచ్చింది. భక్తులు 22 రోజులుగా హ
Read Moreయోగాతో గర్భిణులకు మేలు
నల్గొండ అర్బన్, వెలుగు: యోగా, మెడిటేషన్తో గర్భిణీలకు ఎంతో మేలు జరుగుతుందని డీడబ్ల్యూవో సక్కుబాయి, సీడీపీవో నిర్మల, డాక్టర్ విఠల్ బాబు
Read More













