Telangana

బిట్​కాయిన్ ట్రేడింగ్​లో నష్టం.. ఓయూ స్టూడెంట్ ఆత్మహత్య

రూ.4.24 లక్షలు పోగొట్టుకున్న పీజీ విద్యార్థి క్యాంపస్ హాస్టల్​లో గడ్డి మందు తాగి సూసైడ్ మృతుడిది జగిత్యాల జిల్లా కోరుట్ల ఓయూ, వెలుగు: బిట్

Read More

జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎజెండా మర్మమేంది?

ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ముఖ్యంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఆశించిన పదవులు దక్కక  అసంతృప్తికి గురైన కొందరు వ్యక్తులు అధికార వ్యామోహంతో, దురాశతో

Read More

ఆర్టీసీ ఫ్రీ జర్నీపై పిటిషన్​ను రిట్‌‌గా మార్చండి : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో  మహిళలకు ఫ్రీ జర్నీకి సంబంధించిన జీవో 47ను సవాలు చేస్తూ పిల్‌‌ దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం తెల

Read More

అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను..

అసూయ అతి భయంకరమైన వ్యాధి .. ఆ వ్యాధి ఉన్నవారు ఎదుటివారిపై ఇష్టానుసారంగా వ్యహరిస్తారు.. అనివార్యంగా అలాంటి వాళ్ల గురించి మళ్లీ మళ్లీ మాట్లాడాల్సి రావడమ

Read More

నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ స్టూ డెంట్లకు గురువారం నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 వరకు జరిగే ప్రాక్టికల్స్.. మూడు సెషన

Read More

అంబేద్కర్ పేరు తీసేసి.. ప్రాజెక్టునే ముంచారు

కాం గ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కాళేశ్వరం అవినీతిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు  సీనియర్​ కాంగ్రెస్

Read More

యాక్సిడెంట్లను తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత : ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యతని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. 35వ జాతీయ రహదారి భద్రతా ఉత్సవాల సందర

Read More

చేవెళ్ల సెగ్మెంట్ పై ఫోకస్.. మొదలైన పార్లమెంట్ ఎన్నికల హడావిడి

 నియోజకవర్గ స్థాయి నేతలతో అన్ని పార్టీలు మీటింగ్ లు   బీఆర్ఎస్ ను వీడుతున్న నేతలు అభ్యర్థి తేలకముందే బూత్ లెవల్​లో కాంగ్రెస

Read More

డీ వన్ పట్టాల పేరిట భారీ భూదందా

డీ వన్ పట్టాల పేరిట భారీ భూదందా నిర్మల్ జిల్లాలో 300 ఎకరాలకుపైగా ఆక్రమణ మాజీ మంత్రి బంధువులు, బీఆర్ఎస్​ లీడర్లపై ఆరోపణలు ఎస్సారెస్పీ నిర్వాసి

Read More

కోట్ల ఆస్తులు ఎక్కడివి? .. శివబాలకృష్ణను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు

శివబాలకృష్ణను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు  చంచల్​గూడ జైలు నుంచి ఏసీబీ హెడ్​క్వార్టర్స్​కు నిందితుడు ఏడు గంటల పాటు విచారణఅన్నింటికి సైలెంట్

Read More

చెత్త వల్నరబుల్ పాయింట్లను తొలగిస్తం : బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్

దుర్గం చెరువు వద్ద అభివృద్ధి పనుల పరిశీలన తోపుడు బండ్లను తొలగించాలని ఆదేశాలు గచ్చిబౌలి, వెలుగు : సిటీలో దశల వారీగా చెత్త వల్నరబుల్​ పాయ

Read More

బీసీ గురుకుల టీచర్ల సమస్యలను పరిష్కరిస్తం

  పీఆర్టీయూ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ   హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్ల సమస్యలు తొందరలోనే పరిష్కరి

Read More

నుమాయిష్ లో పెయింటింగ్ ఎగ్జిబిషన్

 ప్రారంభించిన సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి  బషీర్ బాగ్, వెలుగు: యువ చిత్ర కళాకారులను ప్రోత్సహించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ

Read More