Telangana

TSRTCలో 3వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఉద్యోగ నియామకాలను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 3వేల పోస్టుల భర్తీ చేయను

Read More

నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు.. ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ..

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు మంగళవారం ( జనవరి 30) విచారణ జరిపింది. 10 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్

Read More

అప్పుల బాధతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

అప్పుల బాధతో  ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది.  పటాన్ చెరు మండలం రామేశ్వరం బండ గ్రామానికి చెందిన

Read More

అమెరికాలో ఘోరం.. భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి..

అమెరికాలో  ఘోరం జరిగింది. భారతీయ విద్యార్థి పై దాడి కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే  అమెరికాలోని ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువ

Read More

నేవీ రాడార్ ఏర్పాటు వల్ల తెలంగాణకు నష్టం లేదు : మంత్రి కొండా సురేఖ

నేవీ రాడార్ స్టేషన్‌ ఏర్పాటు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.  రాడార్‌ స్టేషన్‌కు రిజర్వ్&zwnj

Read More

ఇండియా అంటే ఇదీ.. సముద్రంలో19 మంది పాకిస్తానీయులను కాపాడిన మన సోల్జర్స్

ఇండియా అంటే నిత్యం విషం చిమ్మే పాకిస్తానీయులు.. ఇప్పుడు జయహో ఇండియా అంటున్నారు. నడి సముద్రంలో.. సముద్ర దొంగల చేతిలో చిక్కిన 19 మంది పాకిస్తానీయులను..

Read More

రూల్స్ అన్నీ మార్చి హెటిరోకి భూములు కట్టబెట్టిన కేసీఆర్

హెటిరో పార్థసారథిరెడ్డి ట్రస్టుకు గత బీఆర్​ఎస్​ సర్కారు కేటాయించిన 15 ఎకరాల భూముల లీజును రద్దు చేయాలని సీఎం రేవంత్​ సూత్రప్రాయంగా నిర్ణయించారు. హెటిరో

Read More

అవినీతిరహిత పాలన అందిస్తా : పైడి రాకేశ్​రెడ్డి

నందిపేట, వెలుగు: ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐదేండ్లపాటు అవినీతిరహిత పాలన అందిస్తానని ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి పేర్

Read More

జనవరి 31న జనగామలో జాబ్‌‌‌‌మేళా

జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లాలోని నిరుద్యోగుల కోసం బుధవారం జాబ్‌‌‌‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌‌‌

Read More

వైస్ ​ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం

డిచ్​పల్లి, వెలుగు: డిచ్​పల్లి మండల వైస్​ ఎంపీపీ శ్యాంరావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సోమవారం ఎంపీడీవో ఆఫీస్​లో ఆర్డీవో రాజేంద్రకుమా

Read More

సమన్వయంతో జాతరను సక్సెస్‌‌‌‌ చేద్దాం : ఎస్పీ శబరీశ్‌‌‌‌

ములుగు, వెలుగు : సమన్వయంతో పనిచేసి మేడారం జాతరను సక్సెస్‌‌‌‌ చేద్దామని ములుగు ఎస్పీ శబరీశ్‌‌‌‌ చెప్పారు. ములుగ

Read More

ఇంటర్ సిటీ రైలు.. ఇక నుంచి నెక్కొండలో ఆగుతుంది

వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్లో ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ స్టాప్‌కు రైల్వే మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపింది. నెక్కొండ

Read More

చిల్లేపల్లి పీఏసీఎస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ అవినీతి చేసిండు : డైరెక్టర్లు

సూర్యాపేట, వెలుగు: చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్, సీఈవో అవినీతికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్లు కోరారు. సోమవారం ప్రజావాణిలో కలెక్

Read More