Telangana

భూకబ్జాలు చేయాల్సిన అవసరం నాకు లేదు : మల్లారెడ్డి

భూకబ్జాల ఆరోపణలపై మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు.  తనకు భూకబ్జాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఆ వార్తలు అవాస

Read More

ATM సెంటర్ లోకి స్కూటర్.. వీడికి స్పెషల్ భారత రత్న అవార్డ్ ఇవ్వాలి

ఇటీవలి కాలంలో ఈజీ అండ్ ఫాస్ట్ పాలసీకి అందరూ మెల్లమెల్లగా అలవాటు పడుతున్నారు. అన్నీ చేతి దగ్గరికే రావాలనే కోరికను కలిగి ఉంటున్నారు మరికొంతమంది. ఈ పరిణా

Read More

గ్రేట్ కదా : స్వయంగా టేబుల్ జరిపిన ప్రధాని మోదీ

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి వచ్చిన ఒక వీడియోలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ టేబుల్ ఏర్పాటులో సహాయం చే

Read More

బుుతుస్రావం వైకల్యం కాదు.. నెలసరి సెలవుపై స్మృతి ఇరానీ కామెంట్స్

ప్రపంచంలోని చాలా దేశాలు మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులిచ్చే ప్రతిపాదనపై చర్చిస్తుండగా.. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ కీ

Read More

ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఏటూరునాగారం ఐటీడీఏ పీవో

ములుగు, వెలుగు : ఆశ్రమ పాఠశాలల్లో స్టూడెంట్లకు మౌలిక వసతులు కల్పించాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్‌‌‌‌‌‌‌‌

Read More

మళ్లీ కరోనా : మాస్క్ తప్పనిసరి చేసిన దేశాలు

కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలో కొవిడ్ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్న క్రమంలో పలు ఆగ్నేయాసియా దేశాలు ఆంక్షలు విధించాయి. ఫేస్ మాస్క్‌ను

Read More

పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘన.. పోలీసులు దర్యాప్తు చేస్తోన్న ప్రధాన అంశాలివే

పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిందితులందరికీ సంబంధించిన కొంత పేలుడు సమాచారాన్ని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ డిస

Read More

వీడేం భర్త : రాగి ముద్దలో విషం పెట్టి.. భార్యను చంపేశాడు

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఓ వ్యక్తి తన అక్రమ సంబంధానికి అభ్యంతరం చెప్పడంతో ఆహారంలో సైనైడ్ పోసి భార్యను హత్య చేశాడనే ఆరోపణలపై పోలీసులు అరెస్టు చ

Read More

మంత్రులను కలిసిన మేడారం పూజారులు

తాడ్వాయి, వెలుగు : పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

పాలేరులో తపాలా ఉద్యోగుల వంటావార్పు

కూసుమంచి, వెలుగు : కూసుమంచి మండలంలో పాలేరు సబ్​ పోస్టు ఆఫీస్​ వద్ద బుధవారం తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మెలో భాగంగా రెండవ రోజు వంటావార్పు చేసి నిరసన తెలి

Read More

ఆర్మూర్ లో ..రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపిక

ఆర్మూర్, వెలుగు: ఈనెల 17 నుంచి 19 వరకు వనపర్తిలో జరిగే రాష్ట్ర స్థాయి ఎస్​జీఎఫ్​అండర్–17 బాలబాలికల పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టును బుధవా

Read More

పాఠాలు చెప్పిన డీఈవో సోమశేఖర్ శర్మ

కూసుమంచి, వెలుగు :  కూసుమంచి ఉన్నత పాఠశాలను మంగళవారం డీఈవో సోమశేఖర్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధి

Read More

నేషనల్, స్టేట్ లెవల్ పోటీలకు హార్వెస్ట్ స్టూడెంట్స్ ఎంపిక

ఖమ్మం టౌన్, వెలుగు : పాకబండ బజార్ లోని హార్వెస్ట్ స్కూల్ స్టూడెంట్స్ నేషనల్, స్టేట్ లెవెల్ లో జరిగే గేమ్స్ కు ఎంపికయినట్లు ఆ స్కూల్ కరస్పాండెంట్ పి.రవ

Read More