Telangana

మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే శంకర్ ఆగ్రహం

పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం  ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనుల్లో నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే పాయల్ శ

Read More

కరెంటు బిల్లు అడిగేందుకు వెళ్లిన సిబ్బందిపై దాడికి యత్నం

కర్రతో యువకుడి వీరంగం భైంసా, వెలుగు: విద్యుత్ బకాయిలు అడిగేందుకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై ఓ యువకుడు దాడికి యత్నించిన ఘటన నిర్మల్ జిల్లా భైం

Read More

మంచిర్యాలను హెల్త్​ హబ్​గా ​మారుస్తా : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ఐబీలోని ఇంటిగ్రేటెడ్​మార్కెట్​ను ఎంసీహెచ్​గా మారుస్తా ఎమ్మెల్యే  ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని హెల్

Read More

27నే గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి : బోసు

నస్పూర్, వెలుగు: హైకోర్టు తీర్పు ప్రకారం సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలను ఈనెల 27వ తేదీనే నిర్వహించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఇన్​చార్జ్ బోసు డిమాండ్ చే

Read More

కోలిండియా ఒప్పందాలను అమలు చేస్తాం : యాదగిరి సత్తయ్య

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో బీఎంఎస్​ను గెలిపిస్తే కోల్ ఇండియా ఒప్పందాల అమలుకు కృషి చేస్తామని బీఎంఎస్ స్టేట్​ ప్రెసిడెంట్, స్టాండర్డైజేషన్​ కమిటీ మ

Read More

మహిళను వేధించిన కోర్టు ఉద్యోగిపై కేసు

జీడిమెట్ల, వెలుగు : విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కోర్టు ఉద్యోగిపై జగద్గిరిగుట్ట పీఎస్ లో కేసు నమోదైంది. పోలీసులు తె

Read More

రామగుండం మేయర్‌‌‌‌పై అవిశ్వాసానికి రెడీ..సమావేశమైన 25 మంది కార్పొరేటర్లు

నేడు మీటింగ్ ​పెట్టుకోనున్న 35 మంది కలెక్టర్​కు కాపీ ఇచ్చే అవకాశం కాంగ్రెస్​ వైపు మేయర్ ​అనిల్ కుమార్​ ​చూపు గోదావరిఖని, వెలుగు : రామగుండం

Read More

శబరిమలలో అయ్యప్పస్వాముల..సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ   బషీర్ బాగ్ వెలుగు : అయ్యప్ప స్వాములపై జరిగే దాడులు, శబరిమలలో స్వాములు పడే ఇబ్బందులను రెండు త

Read More

డిసెంబర్28 నుంచే రూ.500కు గ్యాస్ సిలిండర్

అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు గైడ్​లైన్స్​ రూపకల్పనలో సివిల్​ సప్లయ్​​​ ఆఫీసర్లు బిజీ రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్‌‌ కనెక్

Read More

తుర్కపల్లి పెద్దమ్మ ఆలయంలో చోరీ

అమ్మవారి ముక్కుపుడక, హుండీలోని డబ్బు, బంగారం, వెండి నగలు ఎత్తుకెళ్లిన దొంగ శామీర్ పేట, వెలుగు : అమ్మవారి ఆలయంలో బంగారం, వెండి నగలు చోరీకి గురై

Read More

2047 నాటికి అభివృద్ధి దేశంగా..మార్చాలన్నదే మోదీ లక్ష్యం : కొండా విశ్వేశ్వర రెడ్డి

    మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల, వెలుగు :  దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందినదిగా మార్చేలా

Read More

డిసెంబర్ 24న తెలంగాణకు నడ్డా

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఈ నెల 24న బీ

Read More

శేరిలింగంపల్లి జోన్​లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

మాదాపూర్, వెలుగు : శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను బల్దియా అధికారులు కూల్చివేశారు. బల్దియా అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో

Read More