Telangana
మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే శంకర్ ఆగ్రహం
పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనుల్లో నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే పాయల్ శ
Read Moreకరెంటు బిల్లు అడిగేందుకు వెళ్లిన సిబ్బందిపై దాడికి యత్నం
కర్రతో యువకుడి వీరంగం భైంసా, వెలుగు: విద్యుత్ బకాయిలు అడిగేందుకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై ఓ యువకుడు దాడికి యత్నించిన ఘటన నిర్మల్ జిల్లా భైం
Read Moreమంచిర్యాలను హెల్త్ హబ్గా మారుస్తా : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఐబీలోని ఇంటిగ్రేటెడ్మార్కెట్ను ఎంసీహెచ్గా మారుస్తా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని హెల్
Read More27నే గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి : బోసు
నస్పూర్, వెలుగు: హైకోర్టు తీర్పు ప్రకారం సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలను ఈనెల 27వ తేదీనే నిర్వహించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఇన్చార్జ్ బోసు డిమాండ్ చే
Read Moreకోలిండియా ఒప్పందాలను అమలు చేస్తాం : యాదగిరి సత్తయ్య
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణిలో బీఎంఎస్ను గెలిపిస్తే కోల్ ఇండియా ఒప్పందాల అమలుకు కృషి చేస్తామని బీఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్, స్టాండర్డైజేషన్ కమిటీ మ
Read Moreమహిళను వేధించిన కోర్టు ఉద్యోగిపై కేసు
జీడిమెట్ల, వెలుగు : విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కోర్టు ఉద్యోగిపై జగద్గిరిగుట్ట పీఎస్ లో కేసు నమోదైంది. పోలీసులు తె
Read Moreరామగుండం మేయర్పై అవిశ్వాసానికి రెడీ..సమావేశమైన 25 మంది కార్పొరేటర్లు
నేడు మీటింగ్ పెట్టుకోనున్న 35 మంది కలెక్టర్కు కాపీ ఇచ్చే అవకాశం కాంగ్రెస్ వైపు మేయర్ అనిల్ కుమార్ చూపు గోదావరిఖని, వెలుగు : రామగుండం
Read Moreశబరిమలలో అయ్యప్పస్వాముల..సమస్యలు పరిష్కరించాలి
తెలంగాణ అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ బషీర్ బాగ్ వెలుగు : అయ్యప్ప స్వాములపై జరిగే దాడులు, శబరిమలలో స్వాములు పడే ఇబ్బందులను రెండు త
Read Moreడిసెంబర్28 నుంచే రూ.500కు గ్యాస్ సిలిండర్
అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు గైడ్లైన్స్ రూపకల్పనలో సివిల్ సప్లయ్ ఆఫీసర్లు బిజీ రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్
Read Moreతుర్కపల్లి పెద్దమ్మ ఆలయంలో చోరీ
అమ్మవారి ముక్కుపుడక, హుండీలోని డబ్బు, బంగారం, వెండి నగలు ఎత్తుకెళ్లిన దొంగ శామీర్ పేట, వెలుగు : అమ్మవారి ఆలయంలో బంగారం, వెండి నగలు చోరీకి గురై
Read More2047 నాటికి అభివృద్ధి దేశంగా..మార్చాలన్నదే మోదీ లక్ష్యం : కొండా విశ్వేశ్వర రెడ్డి
మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల, వెలుగు : దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందినదిగా మార్చేలా
Read Moreడిసెంబర్ 24న తెలంగాణకు నడ్డా
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఈ నెల 24న బీ
Read Moreశేరిలింగంపల్లి జోన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
మాదాపూర్, వెలుగు : శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను బల్దియా అధికారులు కూల్చివేశారు. బల్దియా అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో
Read More












