Telangana

ఆవు పాలు Vs గేదె పాలు.. ఆరోగ్యంగా ఉండాలంటే ఏ పాలు తాగాలంటే..

పాలు అత్యంత పోషక విలువలు కలిగి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది బలమైన ఎముకలు, దంతాలకు చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం

Read More

చర్లపల్లి జైలులో కేసీఆర్ కు డబుల్ బెడ్రూం కట్టిస్తాం : రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాగానే.. కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల బెడ్రూం ఇల్లు కట్టిస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల పేరుతో  

Read More

అధికారంలోకి రాకముందే కాంగ్రెస్‌ రైతుబంధును ఆపింది: కేటీఆర్‌

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకముందే రైతుబంధును ఆపిందని ఆరోపించారు మంత్రి కేటీఆర్‌. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  మొత్తం ఆ పథ

Read More

కునో నేషనల్ పార్క్ లోకి పులి ఎంట్రీ.. ముప్పేం లేదంటున్న అధికారులు

రాజస్థాన్‌కు చెందిన ఒక పులి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కేఎన్‌పీ)లోకి ప్రవేశించింది. దేశంలో చిరుతల జనాభాను పునరుద్ధరించడానికి,

Read More

రైతుబంధుపై బీఆర్ఎస్ డ్రామాలు.. నోటిఫికేషన్ ముందే ఎందుకివ్వలేదు : కిషన్ రెడ్డి

తెలంగాణ ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుండగా.. పార్టీ అధినేతలు తమ తమ వాయిస్ ను రైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షు

Read More

రైతులతో మాకున్నది ఓటు బంధం కాదు.. పేగు బంధం : హరీష్ రావు

రైతుబంధుకు ఈసీ బ్రేక్ వేయడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు.  జహీరాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న హరీష్.. కాంగ్రెస్ నోటి కాడ బ

Read More

గుడ్ న్యూస్.. వీసా లేకుండానే ఇక మలేషియా వెళ్లొచ్చట..

భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లు ఇప్పుడు వీసా అవసరం లేకుండానే 25 దేశాలకు ప్రయాణించవచ్చు. ఈ దేశాలు భారతీయులకు వీసా లేకుండానే ప్రవేశాన్ని అందిస్త

Read More

పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగ సంఘాల ధర్నా

ములుగు, వెలుగు : పోస్టల్​ బ్యాలెట్​ ఇవ్వడంలేదని ములుగులో ఉద్యోగులు ధర్నా చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్​ బ్యాలెట్​ వినియోగి

Read More

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి : రత్నాకర్ ఝా

ములుగు, వెలుగు: జిల్లాలో ఈ నెల 30న  ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల టీంలు చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు ఎన్నికల సాధారణ పరిశీలకులు రత్నాకర్​ ఝా

Read More

మార్పు కోసం ప్రజలు ఎదురుచుస్తున్నారు : మురళీనాయక్​

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మహబూబాబాద్ కాంగ్రెస్​ అభ్యర్థి డాక్టర్ మురళీనాయక్​ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీలో

Read More

దొరికిన సొమ్ము రూ.700 కోట్లు : ఆల్ టై రికార్డ్

అక్టోబర్‌ 9 నుంచి నవంబర్‌ 25 మధ్య రూ.709కోట్ల 56లక్షల 12వేల 177 విలువైన నగదు, ఉచిత వస్తువులు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు

Read More

కాంగ్రెస్ ​రాగానే ఆరు గ్యారంటీలు : ముత్యాల సునీల్ కుమార్

బాల్కొండ, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్​ అవినీతి పాలన ముగిసి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాల్కొండ అభ్యర్థి ముత్యాల సునీ

Read More

ములుగు జిల్లాలో మావోయిస్టు యాక్షన్​ టీం : ఎస్పీ గౌష్​ ఆలం

ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో మావోయిస్టు యాక్షన్​ టీం తిరుగుతున్నట్లు సమాచారం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  జిల్లా ఎస్పీ గౌష్​ ఆలం తెలిపా

Read More