Telangana
రగ్బీ జోనల్ స్థాయి పోటీలకు నిర్మల్ జట్టు ఎంపిక
నిర్మల్, వెలుగు: రగ్బీ జోనల్ స్థాయి పోటీలకు నిర్మల్ జిల్లా జట్టు ఎంపికైంది. పట్టణంలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో అండర్–14 బుధవారం రగ్బీ జోనల్ స్థ
Read Moreప్రజలకు అండగా ఉంటా : జోగు రామన్న
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటూ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు అండగా ఉంటానని ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
Read Moreబాసర ఆలయాన్ని అభివృద్ధి చేస్తా.. : రామారావు పటేల్
భైంసా, వెలుగు: ప్రతిష్ఠాత్మక బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్అన్నారు. ఎమ్మెల్
Read Moreతుఫాను ఎఫెక్ట్.. వర్షాలింకా పోలే.. పొగమంచుతో ఇబ్బందులు
తెలుగు రాష్ట్రాలపై మిచౌంగ్ తుఫాను ప్రభావం విపరీతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో తీరం దాటిన తుఫాను.. ఇప్పుడు ఉత్తర దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది
Read Moreసీపీఆర్ నేర్చుకున్న కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కార్డియోపల్మోనరీ రిససిటేషన్(సీపీఆర్) టెక్నిక్పై శిక్షణ తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలో నేషనల్ బో
Read Moreసిలిండర్ సబ్సిడీ రాదేమోనని..!.. గ్యాస్ కనెక్షన్ ఈ-కేవైసీ కోసం బారులు
రాష్ట్ర సబ్సిడీకి , ఈ కేవైసీకి సంబంధం లేదన్న డీలర్లు అచ్చంపేట, వెలుగు: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులంతా ఆధార్ కార్డు, గ్యాస్&nbs
Read Moreనియంత కిమ్ ఏడ్చిండు.. నార్త్ కొరియాలో జననాల సంఖ్య తగ్గడంపై ఆందోళన
మరింత మంది పిల్లలను కనాలంటూ మహిళలకు సూచన సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో ప్యాంగ్యాంగ్: కరుడుగట్టిన నియంతగా పేరొందిన నార్త్ కొరియా అధ్య
Read Moreఆన్-లైన్ గేమ్స్కు బానిసై విద్యార్థి ఆత్మహత్య
అశ్వారావుపేట వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ గేమ్స్కు
Read Moreకలిసిరాని కులం కార్డు
సిరిసిల్లలో చతికిల పడ్డపద్మశాలీ ఇండిపెండెంట్లు ఫలించని సామాజిక వర్గ నినాదం రాజన్నసిరిసిల్ల,వెలుగు :&
Read Moreసాధారణ వ్యక్తిలా టీ తాగిన ఎమ్మెల్యే
హైదరాబాద్,వెలుగు : ఎమ్మెల్యే అంటే మందీ మార్భలం తో పాటు ఎప్పుడు నలుగైదు కార్లు వెంటేసుకుని తిరుగుతుంటారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వారు ఎ
Read Moreచనిపోయిన 13వేల బాతు పిల్లలు.. గుండెపోటుతో యజమానురాలి కన్నుమూత
సత్తుపల్లి, వెలుగు : తుఫాన్ కారణంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టాపురంలో సుమారు 13 వేల బాతు పిల్లలు చనిపోయాయి. విషయం తెలిసి
Read Moreఆస్తులు ఎక్కువున్నయని ఉద్యోగం తొలగింపు
అవినీతి రెవెన్యూ ఆఫీసర్లపై థాయ్లాండ్ సర్కార్ వేటు బ్యాంకాక్: థాయ్లాండ్ రెవెన్యూ డిపార్ట్ మెంట్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన నలుగురు
Read Moreమిగ్జాం బీభత్సం..ఖమ్మం జిల్లాలో ఎకరాల కొద్దీ పంటలు ఆగమాగం
వరదలతో రోడ్లు బ్లాక్.. ఇబ్బందుల్లో ప్రజలు కొత్తగూడెం/భద్రాచలం/నెట్వర్క్, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిగ్జాం తుఫాన్ బీభత్సం
Read More











