మోదీపై నమ్మకానికి నిదర్శనం : బీజేపీ నేత అశ్విని వైష్ణవ్

మోదీపై నమ్మకానికి నిదర్శనం : బీజేపీ నేత అశ్విని వైష్ణవ్

మధ్యప్రదేశ్‌‌, రాజస్థాన్, ఛత్తీస్‌‌గఢ్‌‌లో  బీజేపీ సాధించిన విజయం ప్రధాని మోదీ హామీలపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం. ఈ మూడు రాష్ట్రాల ఓటర్లే కాదు..మోదీ తన హామీలను నిలబెట్టుకుంటారని దేశంలోని ప్రజలందరూ నమ్ముతున్నారు.  మధ్యప్రదేశ్‌‌లో అధికారాన్ని నిలుపుకుని, రాజస్థాన్, చత్తీస్‌‌గఢ్‌‌లోనూ బీజేపీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉంది.

- కేంద్ర మంత్రి, బీజేపీ నేత అశ్విని వైష్ణవ్