Telangana
భువనగిరిలో 40 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ విన్
హైదరాబాద్, వెలుగు : భువనగిరి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్పార్టీ 40 ఏండ్ల తర్వాత పాగా వేసింది. భువనగిరి నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. ఇక్కడి
Read Moreకాంగ్రెస్ గెలుపుపై సంబురాలు
ఓయూ,వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో ఓయూ ఆర్ట్స్కాలేజీ వద్ద జేఏసీ నేతలు సంబరాలు చేశారు. ఓయూ జేఏసీ చైర్మన్ ఓరుగంటి కృష్
Read Moreచౌహాన్కు లక్ష మెజార్టీ.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఘన విజయం
కేంద్రమంత్రుల్లో ఇద్దరు గెలుపు, ఒకరికి ఓటమి రాష్ట్ర మంత్రుల్లో కొందరు పరాజయం ఇండోర్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుద్నీ నియోజకవర్గ
Read Moreమిజోరంలో డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. అధికారపార్టీ ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం, కాంగ్రెస్మధ్య
Read More56 ఏండ్ల తర్వాత నర్సంపేటలో కాంగ్రెస్ గెలుపు
నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేటలో 56 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీ శ్రేణుల్
Read Moreమా పథకాలే మళ్లీ గెలిపించాయి : సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధించింది. లాడ్లీ స్కీమ్ ప్రజల
Read Moreఅంచనాలు తప్పిన ఎగ్జిట్ పోల్స్
రాయ్పూర్: చత్తీస్గఢ్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ, చత్తీస్గఢ్, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని
Read Moreతెలంగాణాలో నలుగురు ఎమ్మెల్సీల గెలుపు
అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు విన్ అయ్యారు. మహబూబ్ నగర్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగ
Read Moreమామ మ్యాజిక్!.. మధ్యప్రదేశ్లో బీజేపీ ఘన విజయం
163 అసెంబ్లీ స్థానాల్లో వికసించిన కమలం 66 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి పెరిగిన 50 సీట్లు భోపాల్: మధ్యప్రదే
Read Moreదక్షిణంలో కాంగ్రెస్ ధూంధాం.. 3 ఉమ్మడి జిల్లాల్లోనే 32 సీట్లలో గెలుపు
ఖమ్మం, వెలుగు : తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో దక్షిణ తెలంగాణ జిల్లాలు కీలకంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం వచ్చిన సీట్లలో సగం స
Read Moreఎంపీపీ చేతిలో మంత్రి ఓడిండు!
వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి మేఘా రెడ్డి చేతిలో నిరంజన్రెడ్డి పరాజయం వనపర్తి, వెలుగు : ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుడంటే ఇదే! &
Read Moreరాజస్థాన్ యోగి.. బాబా బాలక్ నాథ్
జైపూర్: రాజస్థాన్ ‘యోగి ఆదిత్యనాథ్’గా పేరు పొందిన బాబా బాలక్ నాథ్ (39) కూడా అనూహ్యంగా సీఎం రేసులో లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆల్వార్ నుంచి ఎం
Read Moreపాతబస్తీ మజ్లిస్దే.. ఏడు సీట్లను నిలుపుకున్న ఎంఐఎం
మొత్తం 9 స్థానాల్లో పోటీ చేయగా, రెండు చోట్ల ఓటమి హైదరాబాద్, వెలుగు : పాతబస్తీలో మజ్లిస్ పార్టీ మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓల్
Read More












